దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.
భూ తల్లినే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు మరో శుభత‘రుణం’ వచ్చేసింది. రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల �
Minister KTR | ఒకరు మూడు గంటలు విద్యుత్తు చాలంటారని, మరొకరు ధరణిని రద్దు చేస్తామంటారని, మరోవైపు వరద సహాయక చర్యలపై ఇష్టారీతిన దుష్పచారం చేస్తున్నారని, రైతుల పట్ల కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమా
రైతు బాంధవుడు, సీఎం కేసీఆర్ పంట రుణాలు మాఫీ చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసమో, బిడ్డ పెండ్లి కోసమో, ఆపద కోసమో బ్యాంకుల్లో పాస్బుక్లు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటే త�
సర్కారు.. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటానంది. పంటల సాగుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది.. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.. రాయితీపై పనిముట్లు అందిస్తూ సాగు సంబురమయ్యే�
రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకంతో ధీమా కల్పిస్తున్నది. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కుటుంబ అవసరాలకు తిండి గింజలు పండించుకోవడంతోపాటు మిగిలిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ జీ�
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ తెలంగాణ అభివృద్ధి అజెండాతో కాకుండా, కుల అజెండాతో, రైతు వ్యతిరేక విధానాలతో ముం దుకు వస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్రెడ్డి అమెరికాలో సన్న, చిన్నకారు రైతులకు ఉ�
రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత కరెంట్ సరఫరా, పుష్కలంగా సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎరువుల వినియోగం, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటును అంచ�
ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నది. అలాగే రైతు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బంది పడొద్దనే రైతు బీమా అ�
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలని దురహంకారంగా మాట్లాడుతున్నారని, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలద�