రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవా�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రైతులకు సాగు నిమిత్తం పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధును అంది
2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు... ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్�
లంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా అందుతున్నాయి. పౌరులు, వారి కుటుంబాల ఉద్ధరణకు ఉద్దేశించిన స్కీములేకాక..ప్రజలందరి సౌలత్లకు నిర్దేశించినవి అనేకం.
రాష్ట్రంలో ఎన్నికల కాలం మొదలైంది. సీఎం కేసీఆర్ సోమవారం స్వయంగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే.. రాష్ట్రంలోని 119 మంది నియోజవర్గాలకు పార్టీ పరంగా అభ్యర్థులు వేరుగా ఉన్నా, వారందరికీ దమ్ము,
ఓ వైపు సంక్షేమ సౌరభం.. మరో వైపు సాగు సంబురం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.
రైతులకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటాలకు క్ష�
ఆపదలో ఉన్న రైతు కుటుంబాలకు రైతుబీమా కొండంత అండగా నిలుస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్ట సమయంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉంటున్నారని పేర్కొన్�
Rythu Bima | : రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రై
ఆరుగాలం కష్టించే రైతన్నకు కేసీఆర్ సర్కారు తెచ్చిన రైతుబీమా ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. గుంట భూమి ఉండి.. ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5లక్షలను అందిస్తూ భరోసానిస్తున్నది. అన్నదాతకు
రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం రాష్ట్రంల
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని నంనూర్కు చెందిన కారుకురి రాంశంకర్కు 30 గుంటల భూమి ఉంది. ఈ భూమిని సాగు చేస్తూ, కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇల్లు, జా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే దళారీ రాజ్యం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు. యాభై ఏండ్లపాటు పదిసార్లు ఆ పార్టీకి ఓటేసి అవకాశం కల్పిస్తే చేసిందేమీ
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది.