సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఎప్పడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. మండలకేంద్రానికి వచ్చ�
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
మన దేశంలో బీమా రంగం చాలా వెనుకబడి ఉన్నది. దేశ జనాభాలో 2 నుంచి 4 శాతం ప్రజలకు మాత్రమే బీమా సౌకర్యం ఉన్నదంటే ఆ రంగం పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. ఆధునిక సమాజంలో బీమా అనేది ప్రతి వ్యక్తికి అవసరం.
ఏకారణం చేతనైనా కుటుంబంలో ఎవరైనా ‘దూరమైతే’ ఆ ఇంటిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ అమలు చేస్తామంటున్న ‘కేసీఆర్ బీమా’పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజే�
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో మంచి మ్యానిఫెస్టోగా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రూ.400లకే గ్యాస్బండపై మహిళలు సంబురపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి వీపుప
‘పాడిందే పాడరా...పాసుపండ్ల దాసిగా అన్న తీరుగా ఉంది రాహుల్గాంధీ వైఖరి. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడని.. రాష్ట్రరోడ్లు భవనాలు, గృహనిర్మాణ�
కేసీఆర్ సార్ అనుకున్నడంటే ఎన్ని కష్టాలొచ్చినా అమలు చేసి తీరుతడు. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు చూసినం. కొన్ని చెప్పని పథకాలు కూడా చేసి చూపించిండు. చెప్పినవి కూడా చేసిండు. ఇపుడు కేసీఆర్ బీమా పథకం అమలు చేయడం �
సకల జనులందరూ కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుటుంబ పాలనపై ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడ�
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు భరోసా కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ముదిరాజ్ భవనం, గొల్లకురుమ భవనం, ఎస్�
త్వరలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. “ఎన్నిక ల్లో గెలిపిస్తే ఐదేండ్లల్లో పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చే�
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీటి సౌకర్యం కల్పిస్తూ రైతు�
అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలే ప్రగతి నిరోధకులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లో రూ.4.28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ�