3 గంటలు కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా.. 24గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం చిన్నశంకరంపేట, నార్సింగి �
Public Voice | సంపాదించేటోడు పోతే ఆ ఇల్లు ఆగమైతది. దిక్కు దివానం లేకుండ పోతది. మా ఆయన పోయినప్పుడు మా బతుకులు గిన గట్లనే ఎటూ కాకుండా అయితయనుకున్న. ఉన్నన్ని దినాలు అన్నీ ఆయనే సూస్కునే సరికి పిల్లలకు ఏదెట్ల జేయాల్నో గ
రానున్న ఎన్నికల్లో విపక్షాలు గల్లంతు కావడం ఖాయమని, మూడోసారి విజయం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని పైడిపల్లి, నాగారం, వెల్లంపల్లి గ్రామాల్లో ఎంపీ దయాకర్తో కల�
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
వానొచ్చి వరదొస్తే ప్రజలు ఏటా విలవిల. పెట్టేబేడా సర్దుకొని రోజులతరబడి పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయడం పరిపాటి. అభివృద్ధికి ఆమడ దూరంలో మారుమూల ఉండే గిరిజన ప్రాంతాలు. పోలవరం పేరుతో �
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కన
కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం, నయవంచన అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నర్సాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి క�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతని, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రుణమాఫీ తదితర పథకాలను అమలుచేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తె�
సమైక్య పాలనలో కులవృత్తులు జీవం కోల్పోయాయని.. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వారి జీవనం దుర్భరంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంల�
పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ప్రతి పేద కుటుంబానికి మేలు చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకా లకు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల �
వ్యవసాయాన్ని నమ్ముకొని ఆరుగాలం కష్టించే రైతులు. పగలనక రేయనక పంట పొలాలు, చేల వద్దకు పరుగులు. సాగుపై ఉన్న మమకారంతో తమకు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందనేది గుర్తించకుండానే సాగు పనుల్లో లీనమయ్యే రైతులు. పాములు
తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి గడపకూ మ్యానిఫెస్టోను చేరుస్తూ ఓ�
కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయి ఓటేస్తే ప్రజ లకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, అనంతారం, మచ్చాపురం గ్రామాలు, సంగెం మండలంలోని త