దశాబ్దాల తరబడి గిరిజనులు సాగు చేసుకుని బతుకున్న పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ నియోజకవర�
గత నెల 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోలతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు పోడ
ధరణి పోర్టల్ భూబాధితుల సమస్యలను పరిష్కరిస్తుంది. ధరణితో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు, పేరు మార్పిడీ తదితర పనులు తహసీల్దార్ స్థాయిలోనే వెంటవెంటనే అయిపోతున్నాయి.
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికే పోడు పట్టాలను గిరిజనులక
భివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని అవుస లోనిపల్లి, కొల్లంపల్లి మధ్య ఉన్న సవుటవాగుపై రూ. 36లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన
అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల ప�
గిరిజనం మురిసింది. ప్రతీ తండా పరవశించింది. ‘పట్టా’భిషిక్తులైన అడవి బిడ్డల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అడవి భూములు సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు కట్టబెట్టింది. అలాగే, �
దేశమంతా రాజకీయ వాతావరణం అలముకొన్నది. ఏదైనా ఫంక్షన్లోనో, సమావేశాల్లోనో చర్చలు రాజకీయాల చుట్టే సాగడం సహజం. ఇటీవల ఓ ఫంక్షన్లో రాజకీయ చర్చ జరిగింది. దేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో తిరిగి ఎవరు అధికారంలోకి వస్త�
దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని కొల్లూర్ రోడ్డులో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాలులో శ
నా పేరు కుమ్ర సంతోష్కుమార్. మాది పాండుగూడ గ్రామం. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి, రెండు విడుతలకు చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.56 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి పదో విడుత వరకు యేడాదికి ఎకరా�
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అయినా ఎరువుల కొరత లేకుండా పోయింది. వానకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జ�
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార ముహూర్తం ఖారారైంది. అర్హులైన పోడు రైతులందరికీ ఈ నెల 30 నుంచి పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
సేంద్రియ విధానంలో పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నందిగామ మండలంలోని కన్హాశాంతి వనంలో శనివారం సమున్నతి లైట్ హౌస్ ఎఫ్పీవోల కాన్�