మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభు�
రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ సోమవారంతో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక మళ్లీ మాట తప్పుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవర
కాంగ్రెస్ సర్కారు రైతులను మరోసారి ధోకా చేసింది. రైతుభరోసా పెట్టుబడి సాయం విషయంలో మళ్లీ మాట తప్పింది. జనవరి 26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభినప్పుడు మార్చి 31లోపు రైతులందరికీ సాయం అందిస్తామని చెప్పిన మాటను
ఎటువంటి ఘడియన తెలంగాణకు ఓట్లొచ్చినయో గాని..అర్థాష్టమ దుర్దశ మోపయ్యింది. శని దైత్యుడు తన జన్మరాశి నుంచి బయటికొచ్చి మన నెత్తి మీద కూసున్నడు. దరిద్రం దాపురిస్తే మేలు కీడు తలపోతల విచక్షణ మందగిస్తుందట.
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన దళిత పేద రైతు పంబ రాములమ్మ భర్త లక్ష్మయ్య పేరిట మొత్తం 2.38 ఎకరాల భూమి ఉన్నది. పాస్బుక్ నెంబర్ టి03030080496 ప్రకారం సర్వే నెం.392అలో 9 గుంటలు, 393అలో 7 గ
‘పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ ఈ నానుడి కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ, రైతుభరోసా అందిన రైతుల వివరాలను ప్రతీ గ్రామంలో మూడు చోట్ల ఫ్లెక్సీలపై ప్రదర్శించా�
సీఎం రేవంత్రెడ్డి గురువైన ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ ఆంధ్రాకు నీటిని తరలిస్తున్న కారణంగానే తెలంగాణలో నీటి సమస్య ఏర్పడిందని, తద్వారా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తల�
శాసనసభ.. కోట్లాది రాష్ట్ర ప్రజల తలరాతను మార్చే అద్భుతమైన వేదిక. రాష్ట్ర వర్తమానాన్ని, రాష్ట్ర గతిని, తరాల భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద వ్యవస్థ. అందుకే రాష్ట్ర ప్రజలంతా ఆశగా అసెంబ్లీ సమావేశాల వైపు చూస�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలంలోని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నేనావత్ అశోక్నాయక్, �
వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులు పం డించి వరి ధాన్యానికి మద్ధతు ధరతోపాటు బోనస్ రూ.500 చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంల�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలుచేయలేకపోతున్నదని, ప్రస్తుతం కేసీఆర్ పథకాలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
ఆరు గ్యారెంటీలలో భాగంగా నాలుగు పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. జనవరి 26వ తేదీన ఆర్భాటంగా రైతు భరోసా, ఆత్మీ య భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్ల పథక
ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో �