‘మాకు న్యాయం ఎప్పుడు చేస్తరో, మాకు ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకొంటారో చెప్పండి’ అంటూ కౌలు రైతులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్క�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నది. పథకాల అమలులో పూటకో గడువు చెబు తూ రోజులు గడుపుతున్నది. రైతుభరోసా విషయంలో రేవంత్ సర్కారు మరోసారి మాట తప్పింది. ఏప్రిల్ నెలాఖరులోగా పెట్టుబడి సాయం పూ�
‘ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షరసత్యం. ఆయన ఎవరినీ దూషించలేదు. ఏ ఒక్కరి పేరు ఎత్తలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం సభకు తరలివచ్చిన జనాన్ని చూసి బెంబేలెత్తుతున్నరు.
రైతులకు రుణమాఫీ చేయడానికి, రైతుభరోసా ఇవ్వడానికి, విపత్తుల వల్ల పంట నష్టపోయిన అభాగ్యులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. కానీ, చేయని రుణమాఫీపై, ఇవ్వని రైతుభరోసాపై ఫ్లెక్సీ�
“వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ గ్రామ సరిహద్దులోని శ్రేయకు రెండెకరాల భూమి ఉన్నది. ప్రభుత్వం
నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేశామని ప్రకటనల నేపథ్యంలో
తనకు బ్యాంకు నుంచి మెసేజ్ రాలే�
కాంగ్రెస్ పాలనలో రైతులు చావలేక బతుకుతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అటు రైతు భరోసా అందక, ఇటు రుణమాఫీ కాక సాగు చేసేందుకు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. ఇద�
‘మమ్మల్ని మీరు(రైతులు) మన్నించాలి. మార్చి 31 లోపు రైతు భరోసా వేస్తామని అనుకున్నాం. మేం అనుకున్నది ఆలస్యం అయ్యింది. తప్పకుండా అతి త్వరలోనే మిగిలిన రైతుభరోసా మీ ఖాతాల్లో జమ చేస్తాం..’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి త�
కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు �
సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడగండ్ల వానతో 27 ఎకరాల్లో నేలరాలిన పంట వద్దనే ఓ రైతు దిగాలుతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రూ.14 వేల రైతు భరోసా నిధులను రైతులకు ఎగ్గొట్టిందని, వాటినే రుణమాఫీ చేశామని బొంకుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. వానకాలం రూ.9
‘ఒక్కసారి వచ్చి మా ఇళ్లు చూడండి.. పేదోళ్లకు ఇళ్లు మంజూరు చేయండి..’ సారూ అంటూ రాముల ఆధ్వర్యంలో మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు పట్టుకొని బతిమిలాడారు. స్పందించిన మంత్రి.. దశలవారీగా అందరికీ ఇళ