‘మమ్మల్ని మీరు(రైతులు) మన్నించాలి. మార్చి 31 లోపు రైతు భరోసా వేస్తామని అనుకున్నాం. మేం అనుకున్నది ఆలస్యం అయ్యింది. తప్పకుండా అతి త్వరలోనే మిగిలిన రైతుభరోసా మీ ఖాతాల్లో జమ చేస్తాం..’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి త�
కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు �
సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడగండ్ల వానతో 27 ఎకరాల్లో నేలరాలిన పంట వద్దనే ఓ రైతు దిగాలుతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రూ.14 వేల రైతు భరోసా నిధులను రైతులకు ఎగ్గొట్టిందని, వాటినే రుణమాఫీ చేశామని బొంకుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. వానకాలం రూ.9
‘ఒక్కసారి వచ్చి మా ఇళ్లు చూడండి.. పేదోళ్లకు ఇళ్లు మంజూరు చేయండి..’ సారూ అంటూ రాముల ఆధ్వర్యంలో మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు పట్టుకొని బతిమిలాడారు. స్పందించిన మంత్రి.. దశలవారీగా అందరికీ ఇళ
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు మార్చి నెలలో సున్నా శాతానికి చేరడంపై మాజీ ఆర్థిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వృద్ధి రేటు పడిపోవడం �
మనదేశ పరిపాలనా వ్యవస్థలో అతి ముఖ్యమైనవి శాసన, ప్రభుత్వ, న్యాయవ్యవస్థలు. శాసనవ్యవస్థ చట్టాలు చేస్తే పరిపాలనా వ్యవస్థ అంటే ప్రభుత్వం అమలుచేస్తుంది. ఆ అమలు అనేది సవ్యంగా ఉందా లేదా? అనేది పరకాయించి నిగ్గు తే�
మూడెకరా ల్లో సాగు చేసినా రైతు భరోసా అందలేదని రైతులు నిరసనకు దిగారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడంకు చెందిన రైతులు కాసు లింగయ్య, లింగనబోయిన కుమార్, బొంకూరి సోమయ్య, కత్తుల సంపత్, మూడెకరాల�
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మలిదశ ఉద్యమ కాలంలో యాక్టివ్గా పని చేసిన గడ్డి నర్సయ్య గురువారం మృతి చెందగా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
‘రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మూగ జీవాలు కూడా రేవంత్రెడ్డిని క్షమించవు. హైడ్రా పేరుతో విధ్వంసం చేసి పేద ప్రజల జీవితాలను నాశనం చేసిండు’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోతున్నదని మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం సిద్ధోటం గ్రామానికి చెందిన రైతు తిమ్మగళ్ల వీరస్వామి ఆందోళన చెందుతున్నాడు. వీరస్వామి ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. నాటేసిన రెం�
రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కారును వెంటాడుతామని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టిన గడువు ఏమైందని ప్రశ్నించారు.
ఈ ఏడాది మార్చి 31 వరకు అర్హులైన ప్రతి రైతుకు ఎకరాకు 6వేల రూపాయల చొప్పున రైతుభరోసాను అందించి తీరుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గత జనవరి 26 న పైలెట్ గ్రామాల్లో పథకాలను ప్రారంభిస్తూ అట్టహాసంగా ప్రకటించ