స్థానిక ఎన్నికల వేళ మరోసారి రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తెరమీదికి తెచ్చిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానికంగా విలేకరులతో �
Rythu Bharosa | వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్న, చిన్నకారు రైతులను ప్రభుత్వం విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశార�
రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు.
రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు.
రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ఘోరంగా విఫలమైంది. పథకం అమలులో మాయాజాలం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చ�
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Rythu Bharosa | గత వానకాలం సీజన్లో రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, యాసంగి సీజన్లో నాలుగెకరాల లోపు రైతులకు పంపిణీ చేసి, మిగతా వారికి రూ. 4 వేల కోట్లు ఎగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అకస్మాత్తుగా రైతులపై ఎక్కడల�
కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు పడేదని, కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా గుర్తుకువస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల స్టంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రూ.15 వేలు ఇస్తామన్న రైతుభరోసా నగదును కుదించి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మంగ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లక్డారం గ్రామానికి చెందిన రైతు నర్సింహులుకు మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. రెండు రోజులుగా ప్రభు త్వం రైతుభరోసా వేస్తున్నదని తెలిసి తన ఫోన్లో వచ్చే ట్రింగ్ అనే సౌండ్, మెసేజ్�
స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్ సర్కారు రైతు భరోసా డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందా..? రైతు భరోసా అమలులో అన్నదాతకు మొండిచెయ్యి చూపించిందా..? యాసంగి సీజన్లో పెట్టుబడి అందని రైతులకు ఎగనామం పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున