కాంగ్రెస్ ప్రభు త్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తోంది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు మండల వ్యవసాయాధికారి కార్యాలయం ఎద�
కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తున్నది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి సర్కార్ చేతులు దులుపుకొంటున్నది.
కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. తాము అధికారంలోకి రాగానే కౌలు రైతులకు కూడా రైతుభరోసా అందిస్తామని.. ఆశ చూపి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా మో
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన
రైతులందరికీ రైతు భరోసా అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒకే మండలానికి రైతు భరోసాను వర్తింపజేశారని మిగతా మండలాల రైతులు ఏం పాపం చేశారని ప్ర�
కాంగ్రెస్ ప్ర భుత్వంలో రైతుభరోసా సాయం అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువా రం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన మ హిళా రైతు చేతమోని నాగమ్మ మండల కేం ద్రంలోని వ్యవసాయ కార్యాలయ�
స్థానిక ఎన్నికల వేళ మరోసారి రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తెరమీదికి తెచ్చిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానికంగా విలేకరులతో �
Rythu Bharosa | వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్న, చిన్నకారు రైతులను ప్రభుత్వం విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశార�
రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు.
రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు.
రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ఘోరంగా విఫలమైంది. పథకం అమలులో మాయాజాలం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చ�
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.