Satyavati Rathod | నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నాట్లు వేసుకునే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా నిధులను వేసిందని మాజీ మంత�
రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేయకుండానే ఇష్టానుసారంగా కార్యాలయంలో కూర్చొనే రైతుభరోసాకు రైతులను ఎం�
‘కాంగ్రెస్ పాలనలో రైతు భరోసాకు దిక్కులేదు, రైతు రుణమాఫీకి మొక్కులేదు.. చివరికి అప్పులు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులు కూడా కరువయ్యాయి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్త
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హె చ్చరించారు. కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయకపోవడం, రైతుభరోసా సరిగా ఇవ్వకపోవడం వంట�
రైతు భరోసాకు మరోసారి చాలా మంది రైతులు దూరమయ్యే పరిస్థితి వస్తున్నది. వివరాలు ఇవ్వలేదని సాకు చూపి 20 వేలకు పైగా మందికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపే ప్రయత్నం కనిపిస్తున్నది.
కొడంగల్లో రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ఎటువంటి అధికారాలు లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు కొమ్ముకాస్తూ.. అధికారిక లాంఛనాలతో స్వాగతాలు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర
రైతుకు రావాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్
Harish Rao | రైతు నేస్తం సంబురాల పేరిట సచివాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి సంకుచితబుద్ధిని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సహనం కోల్పోయి కేసీఆర్పై దూషణలకు ది�
కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పంటలకు, ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశార�
రైతులను నిండా ముంచి మోసం చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో సగం మం