ఓ వ్యవసాయాధికారి రైతుభరోసా నిధులను స్వాహా చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ రైతు కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది.
‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు.
Harish Rao | రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతుబంధు.. పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మారలేదు. భాష మారలేదు. ఆయన నోట మళ్లీ అభ్యంతరకరమైన, అనుచితమైన భాషే వచ్చింది. ఒకవైపు జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడితే.. అదే సమయంలో పోటీగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస
సింహం వస్తున్నదంటే తోడేళ్లకెంత భయమో.. కేసీఆర్ సభ అంటే రేవంతుకు కూడా అంత వణుకు పుడుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో మండల కన్వీనర్ చ�
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై ఉన్న బాధ్యత కన్నా, బీఆర్ఎస్ అంటేనే సీఎం రేవంత్కు భయం ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా.. లేనోళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నది. రైతుకూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తా
Rythu Bharosa | రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడుపేనట. ఆ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన, అసలైన సంక్షేమ పథకమట.
రైతులకు రావాల్సిన రైతుబంధు, రైతు భరోసాను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిషనర్ల భూముల�
రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన
‘ పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు. దేశానికి వెన్నెముకలా ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని రైతులక�
యాసంగి పంట కాలం మరికొద్ది రోజుల్లోనే పరిసమాప్తం కానుంది. అనేక చోట్ల వరి కోతలు షురూ అయ్యాయి. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందలేదు. రైతులకు ఇచ�
Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�
నారాయణఖేడ్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగుచేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ల మరమ్మతులు చేపట్టాలని శనివారం సిర్గాపూర్ ప్రధాన కూడల�
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారెడీని తలపిస్తున్నదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా లేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలే