రైతులను ఏమి అభివృద్ధి చేశారో, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో చెప్పాలని కాంగ్రెస్ పాలకులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు ప్రశ్నించారు. రైతు సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క దాన
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నదని, సన్న బియ్యం ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా ఇస్తున్నామని పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష�
స్వయంగా తన వద్ద ఉన్న విద్య, ము న్సిపల్, హోమ్ శాఖల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఢిల్లీకి మూటలు మోసి తన కుర్చీని కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసన
ఎగవేతలకు కేరాఫ్గా రైతు భరోసా పథకం నిలుస్తున్నది. కోతలకు చిరునామాగా పెట్టుబడి సాయం స్కీం ముందంజలో ఉన్నది. ఒకప్పుడు దేశానికే తలమానికంగా మారిన పథకం.. ఇప్పుడు అభాసుపాలవుతున్నది. అసలు పథకం అమలు తీరే ఆగమ్యగో�
రాష్ట్రంలోని రైతులు, ప్రజల సంక్షేమాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని కొడంగ ల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో �
రైతుభరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. తమ అనుకూల మీడియాలో రైతులను ఆగం పట్టించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జూన్ 30న పెట్టుబడి సాయం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు చెప్ప�
వానకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి ఈ నెల16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రై�
అందని రైతు భరోసాతో రైతులు అవస్థలు ప డుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో వానకాలం సాగు ప్రా రంభమైంది. సాగు కోసం భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు అడపాదడపా వర్షాలు కురుస్తుండండతో విత్తనాలు వేసేందుకు సిద్�
యాసంగి రైతుభరోసాకు రేవంత్ సర్కార్ ఎగనామం పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు విడతలుగా రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా నిధులు పంపిణీ చేసిన సర్కార్.. నెల దాటినా మూడో విడత పంపిణీ ఊసెత్తడం ల�
వానకాలం సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సి�
Jeevan Reddy | రాష్ట్ర ప్రజానికంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు.
వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్�
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్�
యాసంగి సీజన్ పూర్తయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావొస్తున్నా రైతుకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ నెల చివరలో ఖరీఫ్ సీజన్