సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా వరకు గ్రామీ ణ ప్రాంతాలున్నాయి.
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి.
పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఇండ్లకు, పొలాలకు మధ�
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఏదో ఒక ప్రాం తంలో చోరీ కేసు నమోదవుతూనే ఉన్నది. చోరులు పక్కా ప్లాన్తో దోచుకెళ్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వికారాబాద్, తాం డూరు పట్టణాల్లో�
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నా యి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం
గ్రామీణప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాల్లో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, అట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్�
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(నరేగా) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగ�
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేద�
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తున్నారు.
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�
ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల దుస్థితి అధ్వానంగా మారింది. పల్లె ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణం, వంతె
Nizamabad | పట్టణ ప్రాంత విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్ర�
గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ సంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీ మ్ కింద కనీసం వంద రోజులు కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అలాగే, జాబ్కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసిన వ�