Collector Rajarshi Shah | గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు.
క్రూడ్ ఆయిల్తోపాటు, ఇంధనం ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఎదురు చూపులు.. కట్టెల కోసం మహిళలు అడవిబాట పటాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో గ్యాస్ కోసం ఇన్ని కష్టా ల
విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుందనడంలో ఈ ‘వీరుడు’ ఓ సాక్ష్యం. నాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, దొరలు దోపిడితో ప్రజలను పీల్చిపిప్పి చేసేవారు. అదలా ఉండగా కాలరీ ప్రాంతంలో మేనెజ్మెంట్ల ద
గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం పురపాలక సంఘం పరిధిలోని కొర్లకుంటలో చిత్తారమ్�
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల చాలా వరకు గ్రామీ ణ ప్రాంతాలున్నాయి.
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి.
పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసులు లాక్కెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఇండ్లకు, పొలాలకు మధ�
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఏదో ఒక ప్రాం తంలో చోరీ కేసు నమోదవుతూనే ఉన్నది. చోరులు పక్కా ప్లాన్తో దోచుకెళ్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వికారాబాద్, తాం డూరు పట్టణాల్లో�
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నా యి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం
గ్రామీణప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని, గ్రామాల్లో అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని, అట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్�
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(నరేగా) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగ�
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేద�
గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తున్నారు.
‘వానమ్మ.. వానమ్మ... ఒక్కసారన్న వచ్చిపోవే...’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవ�