రైతు రుణమాఫీపై స్పష్టత కరువైంది. మాఫీ కాక.. సరైన సమాధానం రాక లక్షలాది మంది అన్నదాతల్లో ఆందోళన కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నదనే విమర్శలు వెల్లవెత్తుతుండగా, రైతులు ఆ
రుణమాఫీ కాలేదన్నది నిజం. ఆ బాధతోనే రైతు ప్రాణం కోల్పోయాడన్నది నిజం. కానీ, రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్రెడ్డి మరణంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది.
రేవంత్రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన ఏ మాత్రం అర్థంపర్థం లేకుండా సాగిందని, ముఖ్యమంత్రి,మంత్రుల మధ్య సమన్వ యంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తున్నది. అటు రుణమాఫీ చేయకుండా..ఇటు రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు సర్కారే కారణమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతు రుణమాఫీ ఒక మాయగా మారింది. వ్యవసాయ శాఖ తాజా చేపట్టిన సర్వేలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సర్వే నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు పంపించిన జాబితాల్లో అన్ని అర్హతలు ఉండీ రుణమాఫీ కానీ లక్షలాది రైతు�
‘మీ సర్కారు వైఖరి వల్ల ఇంకా ఎంతమంది రైతులు బలికావాలి? ఎంతకాలం బాధలు భరించాలి? ఈ బాధలు పడొద్దనే కదా, పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నది’ అని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
రుణమాఫీ ఏమో కానీ రెన్యువల్ చేసుకోవడానికి రైతులు అవస్థ పడుతున్నారు. రోజూ బ్యాంకు వద్దకు వెళ్లి నిరీక్షించినా తమవంతు వస్తలేదని టోకెన్ల కోసం రాత్రిపూట బ్యాంకు వద్దే నిద్రిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి
సమస్యలపై నినదిస్తున్న, నిలదీస్తున్న ప్రజలను, వారి ఆలోచనలను దారిమళ్లించడంలో, తప్పుదోవ పట్టించడంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ రకమైన రాజకీయాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్
ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం ఇద్దరు రైతులకు శాపంగా మారింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం పీఏసీఎస్లో జరిగిన ఈ ఘటనతో ఖంగుతిన్న ఆ రైతులు మీకో దండం సారు.. నాకు రుణమాఫీ చేయండి మహాప్రభో అంటూ అధికారులను వేడ
తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధభేరి మోగించనున్నదా? తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనున్నదా? మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల క�