కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాంసి మండలంకలోని కప్పర్ల రైతులు వినూత్న నిరసన చేపట్టారు. వందమందికి పైగా శాంతియుత ప్రదర్శన చేపట్టారు.
కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతులేని కథలా సాగుతున్నది. రోజుకో కొత్త నిర్ణయం రైతులను పరేషాన్ చేస్తున్నది. లోన్ మాఫీ కావాలంటే తిరుగక ఏం చేస్తారన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస
రుణమాఫీ కోసం అన్నదాతల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ విషయంలో చేసిన మోసాన్ని ఎండగడుతూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో ఆదిలాబాద్ జిల్లాల�
షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలకేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో అఖిలపక్షం, తుడుందెబ్బ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం �
పాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు.. చెట్టు చివరన పక్షి బొమ్మను కట్టి, దాని కన్నును ఛేదించమని అర్జునుడికి పరీక్ష పెడతాడు. ‘నీకేం కనిపిస్తుంది అర్జునా!’ అని ద్రోణుడు అడిగితే.. ‘పక్షి కన్ను తప్ప ఏదీ
అర్హతలున్నా రుణమాఫీ కాని రైతులు గర్జించారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ గురువారం జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో ధర్నాలు చేపట్టారు. కాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్వ
‘రూ.50 లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్రెడ్డి. రైతులను మోసం చేసిన గజదొంగ. దేవుళ్లు, రైతులను మోసం చేసిన చరిత్ర. బ్లాక్మెయిలర్లకు బాడాబాబువు. రూ.50 లక్షలతో పట్టుబడ్డ దొంగవు.. నువ్వు నన్ను దొంగ అంటవా?’ అని సీఎం �
షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిషరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్తో గురువారం భువనగి
రుణమాఫీ చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీపీఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్�
ప్రభుత్వ ప్రకటనతో క్రాప్ లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాతో కలిసి బ్యాంకు ల్లో రుణాలు తీసుకున్న వారివి మాఫీ అయ్యాయి. కానీ.. అన్ని అర్హతలున్నా మావి మాత్రం మాఫీ కాలేదని పలువురు రైతులు ఆవేద
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రూ.2 లక్షలలోపు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.లక్షలోపు, రెండో విడతలో రూ.లక్షన్నరలోపు ఉన్న రైతులకు పం�
రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలకు చెందిన వందలాది మంది రైతులు గురువారం మెట్పల్లిలో అఖిల పక్ష రైతు మహ�
రుణమాఫీ కాకపోవడానికి రైతులనే బాధ్యులను చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? ఇందుకోసమే కుటుంబ నిర్ధారణ సర్వే చేపడుతున్నదా? రైతు తెలిపిన వివరాల ప్రకారం ఆ రైతుకు రుణమాఫీ కాకపోతే వారినే బాధ్యులుగా చేయన�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని చెప్తున్నా.. ఎక్కడా పూర్తిస్థాయిలో మాఫీ అయిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామంల�