సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) గళమెత్తింది. మెడికల్ బోర్డు ఏర్పాటు, కారుణ్య నియామకాలు, సొంత ఇల్లు, ఐటీ రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుక�
సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పివికే 5 గనిలో జరిగిన వాల్ పో�
గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మర
విద్యార్థుల భవిష్యత్కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగ�
సింగరేణి సంస్థలో ఉద్యోగుల ఆరోగ్య సామర్థ్యాన్ని (ఫిట్నెస్) అంచనా వేసే కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) సమావేశాల నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా �
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే నైపుణ్యం ప్రతి ఉద్యోగికి అవసరమని, ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రాణాలను కాపాడే అవగాహనను పెంచుతాయని ఏరియా వర్క్ షాప్ డీజీఎం జే.క్రిస్టఫర్ అన్నారు. సింగరేణి సంస్థ కొత్తగ�
పవిత్ర రంజాన్ మాసం దాతృత్వం, పరస్పర సహకారం సందేశాన్ని చాటుతూ జమాతే ఇస్లామిక్ హింద్ సాంఘిక విభాగం ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం ఆదివారం చుంచుపల్లి మండలం ర
భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికి తీసి సమాజానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు “చీకటి సూర్యులు”గా పేరొందారు. ఆ పేరు కేవలం పనికే కాదు, వారి మానవత్వానికి కూడా నిదర్శనమని మరోసారి రుజువైంద�
దివ్యాంగులకు వారి దినచర్యలో సహాయ ఉపకారణాలు ఎంతో ఉపయోగపడతాయని, లబ్ధిదారులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలె�
మానవ మనుగడకు మూలాధారం, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీలను సమస్థానంతో గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో నిర�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సింగరేణి కొత్తగూడెం ఏరియా పరి�
''మతాలు మనుషులను వేరు చేయవు.. మనసులు కలిసినప్పుడు సమాజం ఒక్కటిగా నిలుస్తుంది” అనే సందేశాన్ని ఇఫ్తార్ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీకి
జీకే ఓసి నుండి జెవిఆర్ఓసికి డిప్యూటేషన్పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో నియమించాలని, కోల్ క్రషర్స్, బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బందితోనే నడిపించాలని వి కే సి ఎం �
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన షెడ్యూల్డ్ కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం–2025 (యాక్ట్ 15 ఆఫ్ 2025) ప్రకారం ఎస్సీ ఉప వర్గీకరణను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో య�
పూజ గదిలో దేవుడి కోసం వెలిగించిన దీపం ఇంటిని దహనం చేసింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధి రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని గోపి ఏరియాలో సోమవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింద�