సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ ఇవ్వకుండా వేరే వారికి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సింగరేణి కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టి కొండ మల్లికార్జున్ రుద్రంపూర్ భారత్ గ్యాస్ గోడౌన్ ము
రోజురోజుకి భానుడి ప్రభావం పెరుగుతూ ఎండలు మండిపోతున్నాయి. క్రమేపి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్లు)లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గి�
గత నెల 26న కొత్తగూడెం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం 2026 - 27 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ - 1 గా పోటి చేసి ఘన విజయం సాధించిన సీనియర్ మహిళ న్యాయవాది షేక్ షాజహాన్ పర్వీన్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గత 16 సంవత్సర�
సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, గత సంవత్సరం కాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న 2 వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార�
సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే నూతన బొగ్గు బ్లాకులను తక్షణమే ప్రారంభించాలని, కార్మికులపై పడుతున్న ఆదాయపు పన్ను భారాన్ని కోల్ ఇండియా తరహాలో కంపెనీయే భరించాలని, లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని స
జూలై, నవంబర్ నెలల్లో అర్హత కలిగి ఉన్నప్పటికీ మెడికల్ అన్ఫిట్గా ప్రకటించని కార్మికులకు తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని టీజీబీకేఎస్ కోరింది. మెడికల్ బోర్డు తక్షణమే నిర్వ�
సింగరేణి కార్మికుల కుటుంబాల జీవన సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కొండ మల్లికార్జున రావు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సిం�
తెల్లవారుజామున 4:30 గంటలు. కాలనీ అంతా ఇంకా నిద్రలోనే ఉంటుంది. అయితే ఒక్కసారిగా వినిపించే బొగ్గు ముక్కలను సుత్తితో కొట్టే చప్పుళ్లు సింగరేణి కాలనీలకు ఉదయపు సంకేతంగా మారేవి. ఆ శబ్దం వినిపించగానే రోజు మొదలైం�
చుంచుపల్లి మండలం 4 ఇన్క్లైన్ పంచాయతీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పగలు-రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండడంతో పంచాయతీ నిధులు వృథా..
సింగరేణి సంస్థలో అప్రెంటిస్ల నియామకం, పనుల విషయంలో కీలక మార్గదర్శకాలను మానవ వనరుల అభివృద్ధి (HRD) విభాగం జారీ చేసింది. ఈ నెల 23న అన్ని ఏరియా సంబంధిత శాఖ అధికారులకు ఈ మేరకు లేఖలు పంపినట్లు సమాచారం.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వృత్తి విద్యా కోర్సులు నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు తెలిపారు. జి.యం.ఆర్. వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ & లైవ్లీహుడ్స�
కొత్తగూడెం ఏరియాలో ఆర్సిహెచ్పి ద్వారా జరిగిన బొగ్గు రవాణా నిర్ణయించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందుగానే అధిగమించింది. నిర్దేశించిన 49.50 లక్షల టన్నుల డిస్పాచ్ లక్ష్యాన్ని అధిగమిస్తూ..