సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంపూర్లో ఉన్న సబ్ స్టేషన్ పాముల ఆవాస కేంద్రంగా మారిందని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుండి తరచూ విష సర్పాలు బయ
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరం అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కొత్
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాట�
సంపాదనలో ఒక భాగాన్ని పేదవారికి ఇవ్వడం ప్రతి సామర్థ్యమున్న ముస్లింకి విధిగా ఖురాన్ పేర్కొంటుంది. ఇది పేదవారి హక్కుగా భావించబడుతుందని జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యుడు అబ్దుల్ బాషీద్ అన్నారు. మంగళవారం రుద్
చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పరిధిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ, విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) నిర్వహించే పాలీసెట్–2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ముందుగా ఏప్రిల్ 20తో ముగియాల్సిన లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖ�
ఏరియాకు గుండెకాయలాంటి జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలోనే తాగునీటి సమస్య తలెత్తడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత సంవత్సరం అక్టోబర్లో హంగు ఆర్భాటాలతో కొత్తగా ప్రారంభించిన ఈ కార్యాలయంలో క
పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రుద్రంపూర్ (కొత్తగూడెం)లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బం�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న మంద ప్రేమ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. తక్కువ జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు..
కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు శుక్రవారం డివిజ�
పోషకాహారం, విద్య, ఆరోగ్యం పట్ల అంగన్వాడీ టీచర్లు, ఆయాల శ్రమ వెలకట్టలేనిదని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొనియాడారు. గురువారం 16వ డివిజన్ నెహ్రూ బస్తీ సెంటర్లో జరిగిన పోషణ్ పక్వాడ్ లో కార్యక్రమంలో
అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అభ్యుదయ రత్న–2026 అవార్డును రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫ�
చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందితే భవిష్యత్లో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. బుధవారం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్
మానవత్వమే అసలైన భక్తి అని, మతాల పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దని అబ్దుల్ రెహమాన్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వర్క్ షాప్లో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్క్ షాప్ హెచ్.ఓ