సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (RCHP) కు సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనుల నుండి వస్తున్న బొగ్గు టిప్పర్ల వల్ల ఈ దారిలో పరిసర ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్రంగా ఇ
మైనారిటీ గురుకుల కాలేజీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సిఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి) కాలేజీలను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలోని మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ వర
చేవెళ్లకు చెందిన యువ మహిళా న్యాయవాది కుమారి స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తూ గురువారం ఉదయం కొత్తగూడెం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ �
పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి TSPALA (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ అకడమిక్ లెక్చరర్స్ అసోసియేషన్) నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా TSPALA అధ్యక్షుడు గోళ్ల
కొత్తగూడెంలో సీపీఐకు చెందిన పలువురు కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీ
జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్లో ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో (SLIPSGM 2025–26) ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు సత్తా చాటారు. తెల�
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆఫీసర్గా ఎంపికైన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును సింగరేణి కాలరీస్ ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో..
భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించారు. ఇం
చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఎస్టీ లూయిస్ మ్యారి డి మాన్ ఫోర్ట్ 353 జయంతిని పురస్కరించుకుని శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్ట్ క�
ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజువారీ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) క�
కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికై గణతంత్ర దినోత్సవం నాడు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస�
సింగరేణిలో జాతీయ సంఘాలను కాదని టీబీజీకేఎస్ ను కార్మికులు తమ గుండెలకు హత్తుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కొత్త హక్కులు తీసుకురావడంతో పాటు జాతీయ సంఘాలు పోగొట్టిన కారుణ్య నియామకాలను తీస
సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించనున్న ‘కొత్తగూడెం ప్రకాశం’ కార్యక్రమంలో ఆయనను సన్మానించనున్నారు. సింగరేణి సంస�
బీహార్ రాష్ట్రం బంకా జిల్లాకు చెందిన ఉపేందర్ దాస్ తన ఆధ్యాత్మిక సంకల్పంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుండి తమిళనాడులోని రామేశ్వరం వరకు రోడ్డుపై పాకుతూ ప్�