కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5-ఇంక్లైన్, మాయాబజార్ గ్రామస్తులు, ధన్బాద్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్ కలిసి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజును బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్
నిత్య జీవితంలో సైన్స్ను అన్వయించుకుంటూ జీవన విధానంలో భాగంగా మార్చుకుంటే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి అన్నారు. మంగళవారం జాతీ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్ మైన్లో పని చేస్తున్న ప్రవేట్ డ్రైవర్ల సీఎం పీఎఫ్కు సంబంధించిన 2022 -2023, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు గత మూడు నెలల కిందటే..
పారిశుధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఏరియా సివిల్ ఈఈ సుమంత్ స్పష్టం చేశారు. సోమవారం ఏరియా పరిధిలోని ధన్బాద్ ప్రాంతంలో జరుగుతున్న సివిక్ పనులను..
ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం �
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కుమారి అన్నారు. కొత
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల కోసం రెండు ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటన�
పేద, మధ్య తరగతి ప్రజలకు సకాలంలో ఉచితంగా అధునాతన వైద్య నిర్ధారణ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తెలంగా
ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరం మానవ అక్రమ రవాణా అని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ స్టేట్ కో ఆర్డినేటర్ సురేశ్ కుమార్ అన్నారు. గురువారం ప్రజ్వల అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం సంయ�
ఇటీవల జరిగిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి కార్పోరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన జయంతి మసుద్ (54వ డివిజన్), మహమ్మద్ షాహిర (57వ డివిజన్), మహమ్మద్ దావూద్ (58 వ డివిజన్) లను అహలే సున్నత్వల్ జామాత�
వీకేఓసీ ఉపరితల గనిలో ఉత్పత్తి ప్రారంభించి, స్థానిక కార్మికులతో ఖాళీలను సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో పలు కా�
కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం మాటల్లో సులభమే. కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చాలంటే ఫైళ్ల మార్పిడి, నోట్ల జత, ఒక అధికారి నుండి మరొక అధికారి వరకు తిరిగే ప్రక్రియలోనే నెలలు గడుస్తున్నా
కొత్తగూడెం పట్టణానికి చెందిన యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కావడం జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది. త్రీ ఇంక్లైన్, ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రా
కొత్తగూడెం రేడియో స్టేషన్లో శనివారం 'రేడియో కిసాన్ దివస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రేడియో కేంద్రం ప్రాంగణంలో పలు ఔషధ, పూల మొక్కలతో ఏర్పాటు చేసిన "ప్రకృతి మాత గ్రీన్ గార్డెన్" ను స్టేషన్ �