జీకే ఓసి నుండి జెవిఆర్ఓసికి డిప్యూటేషన్పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో నియమించాలని, కోల్ క్రషర్స్, బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బందితోనే నడిపించాలని వి కే సి ఎం �
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన షెడ్యూల్డ్ కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం–2025 (యాక్ట్ 15 ఆఫ్ 2025) ప్రకారం ఎస్సీ ఉప వర్గీకరణను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో య�
పూజ గదిలో దేవుడి కోసం వెలిగించిన దీపం ఇంటిని దహనం చేసింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధి రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని గోపి ఏరియాలో సోమవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింద�
నేడు ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఊహించని ప్రగతి సాధించిందని, సాధించిన ప్రగతిని అభివృద్ధి కంటే వినాశనానికే ఎక్కువగా ఉపయోగించడం దురదృష్టం అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జ�
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లయ్య జాతర సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటనపై రుద్రంపూర్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రజక కుటుంబానికి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడమే కాకుండా, వారిని ని�
కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5-ఇంక్లైన్, మాయాబజార్ గ్రామస్తులు, ధన్బాద్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రాందాస్ నాయక్ కలిసి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజును బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్
నిత్య జీవితంలో సైన్స్ను అన్వయించుకుంటూ జీవన విధానంలో భాగంగా మార్చుకుంటే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి అన్నారు. మంగళవారం జాతీ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్ మైన్లో పని చేస్తున్న ప్రవేట్ డ్రైవర్ల సీఎం పీఎఫ్కు సంబంధించిన 2022 -2023, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు గత మూడు నెలల కిందటే..
పారిశుధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఏరియా సివిల్ ఈఈ సుమంత్ స్పష్టం చేశారు. సోమవారం ఏరియా పరిధిలోని ధన్బాద్ ప్రాంతంలో జరుగుతున్న సివిక్ పనులను..
ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం �
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ముఖ్యంగా ఊపిరితిత్తుల, రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కుమారి అన్నారు. కొత
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల కోసం రెండు ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటన�
పేద, మధ్య తరగతి ప్రజలకు సకాలంలో ఉచితంగా అధునాతన వైద్య నిర్ధారణ సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన తెలంగా