కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన ఈ.సాత్విక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరించింది. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ.సంతోష్ బాబు కుమార్తె అయిన సాత్విక ఈ విజయ
ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి ముగ్గురు కూలీలు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియా కేసీఆర్ నగర్కు చెందిన బానోత్ భద్రు(57) మూడురోజులుగా కొత్తగూడెం రుద్రంప
రుద్రంపూర్, ఏప్రిల్ 10 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఇటీవల క్వార్టర్స్ కౌన్సిలింగ్ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడం పట్ల ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రెండు ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. డివిజన్ 47 (పాత పాల్వంచ), డివిజన్ 54 (సఫాయి బస్తీ) ఎన్నికలను రద్దు చేసి, గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల�
కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. గుర�
సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది.
స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని డా.నవ జ్యోతి అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఈద్ మిలాఫ్" కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్ని మా
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని కొత్తగూడెంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్ను
కాంట్రాక్టర్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెడుతున్న కన్వెన్స్ వాహనాలలో పాత డ్రైవర్లను కొనసాగించాలని కోరుతూ వి.కే.సీఎం ఫిట్ సెక్రటరీ ఈ.శంకర్ నాయకత్వంలో వి.కే.సీఎం మేనేజర్ ముర�
సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని, మనుషుల మధ్య విభేదాలు మనమే సృష్టించుకున్నవేనని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజు అన్నారు. కొత్తగూడెం ప్రాంతంలోని 5 ఇంక్లైన్ గ్రూప్ మైన్స్లో నిర్వహించ�
సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో మంగళవారం ఇంటర్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ 2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రథమ చికిత్స నైపుణ్య
ఈ నెల 4వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ప్రజలు సహకారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చార్జి గని�
భద్రతకు అత్యంత ప్రాధాన్యం కలిగిన గ్యాస్ గోడౌన్ ప్రాంతం నిర్లక్ష్యంతో ప్రమాదానికి కేంద్రంగా మారుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ క్లబ్
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ కూల్ హ్యాండ్లింగ్ ప్లా�
భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో రుద్రంపూర్లో గల శ్రీ గుండాల సాయమ్మ తల్లి ఆలయంలో చుక్క బోనం కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. “ఆపదల నుండి రక్షించు, వైపరీత్యాలను దూరం చేయి, మా కోరికలు నెరవ�