మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయని రుద్రంపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుంచుపల
చేయూత పథకం కింద పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న సిబిఎస్ లైవ్ పెన్షన్ అథెంటిఫికేషన్ ప్రక్రియ మంగళవారం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ సంతోష�
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రామవరం జామియా మసీదు కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉచిత చల్లని మంచినీటి సేవలను అందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరం
వీకే ఏరియా వర్క్ షాప్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పిట్ కార్యదర్శి మధుకృష్ణ అధ్యక్షతన వ�
సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన �
బీసీ ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియా బ్రాంచ్ సెక్రటరీ సకినాల సమ్మయ్య అధ్యక్షతన నూతనంగా పర్సనల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన ఎల్. తిరుపతిని శాలువాతో సన్మానించి ఘనంగా శుభాకాంక్షలు తె�
కామ్రేడ్ జార్జ్ పోరాటాల స్ఫూర్తితో సింగరేణి సంస్థ, కార్మిక చట్టాల రక్షణకు పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కుక్కలు, కోతుల నివారణకు తక్షణమే చర్యలు తీసుకుని వాటి నుండి ప్రజలను రక్షించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మున్సిపల్ అధికారులను కోరారు. గురువారం డి
ఎండలు మండిపోతున్న వేళ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్తగూడెం పట్టణంలోని 29వ డివిజన్ పరిధిలో గల న్యూ గొల్లగూడెంలో మరో నూతన బోర్ ఏర్పాటు చేశారు. డా.అలీ బాబా ఇంటి ముందు డివిజన్ కార్ప
యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్�
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి నూతనంగా బాధ్యతలను చేపట్టిన పర్సనల్ ఆఫీసర్ తిరుపతిని శుక్రవారం శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వాటర్ ట్యాంకర్ ప్రమాదం మరోసారి గనుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. నీటిని చల్లే పనుల్ల�
మణుగూరు ఏరియా నుండి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వచ్చిన పర్సనల్ మేనేజర్ తిరుపతిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఘనంగా సన్మానించారు. క�
సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లో దుర్గంధం వెదజల్లుతున్న కాల్వ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏర
కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. ప్రతి కాలనీ భద్రత పోలీసులకు మాత్రమే పరిమితం కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా