రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ప�
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్న తరుణంలో ఆర్సిఓఏ క్లబ్ ఆధ్వర్యంలో ముస్లిం ఆఫీసర్స్ అసోసియేషన్, ఉద్యోగుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలపై ఎస్అండ్పిసి (సెక్యూరిటీ) సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంది. అనుమతులు లేకుండా మైనింగ్ ప్రాంతంలోకి చొరబడి మట్టిని తరలిస్తున్న ఒక జ
రంజాన్ అంటే కేవలం ఉపవాసం కాదు. రంజాన్ అంటే ఆకలి ఏమిటో అనుభవించడం.. దాహం ఎంత కష్టమో తెలుసుకోవడం. అదే బాధలో ఉన్నవారిని చూసి మన హృదయం కరిగిపోవడం అని పీవీకే 5 ఇంక్లైన్ గని మేనేజర్ డా.శ్యాం ప్రసాద్ అన్నారు.
మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా కొత్తగూడెం కార్పొరేషన్ 14వ వార్డులోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఉగాది, రంజాన్ పండుగలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఉపాధ్యాయులు, విద్యార�
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సిఎస్ఐ చర్చి సమీపంలో తాగునీటి పైపు లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధికారులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినా, అవి పూర్తి స్థాయి�
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) గళమెత్తింది. మెడికల్ బోర్డు ఏర్పాటు, కారుణ్య నియామకాలు, సొంత ఇల్లు, ఐటీ రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుక�
సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందినందున గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పివికే 5 గనిలో జరిగిన వాల్ పో�
గేటును కాపాడుతున్నాం.. కానీ తమను కాపాడే నీడ లేదంటూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ఎండల తీవ్రత మర
విద్యార్థుల భవిష్యత్కు తోడ్పడే ప్రతి చిన్న సహాయం సమాజ అభివృద్ధికి పెద్ద అడుగుగా మారుతుందని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ భాషిద్ అన్నారు. బుధవారం మేదర్ బస్తీ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగ�
సింగరేణి సంస్థలో ఉద్యోగుల ఆరోగ్య సామర్థ్యాన్ని (ఫిట్నెస్) అంచనా వేసే కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) సమావేశాల నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా �
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే నైపుణ్యం ప్రతి ఉద్యోగికి అవసరమని, ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రాణాలను కాపాడే అవగాహనను పెంచుతాయని ఏరియా వర్క్ షాప్ డీజీఎం జే.క్రిస్టఫర్ అన్నారు. సింగరేణి సంస్థ కొత్తగ�
పవిత్ర రంజాన్ మాసం దాతృత్వం, పరస్పర సహకారం సందేశాన్ని చాటుతూ జమాతే ఇస్లామిక్ హింద్ సాంఘిక విభాగం ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం ఆదివారం చుంచుపల్లి మండలం ర
భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికి తీసి సమాజానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు “చీకటి సూర్యులు”గా పేరొందారు. ఆ పేరు కేవలం పనికే కాదు, వారి మానవత్వానికి కూడా నిదర్శనమని మరోసారి రుజువైంద�
దివ్యాంగులకు వారి దినచర్యలో సహాయ ఉపకారణాలు ఎంతో ఉపయోగపడతాయని, లబ్ధిదారులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలె�