ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించవద్దని కోరుట్ల టీజీ ఆర్టీసీ డీపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రయాణీకుల ఆదరణపైనే
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే వారికి జీరో టికెట్ జారీ చేసి ఉచిత ప్రయాణం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్లతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావించిన పట్నం వాసులు, వాహనదారుల ఆశలు నీటిమీద రాతలుగానే మారాయి. గత బీఆర్ఎస్ హాయాంలో నాటి
ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్పాస్ అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ప్రకటించారు. బస్లో కాన్పు చేసిన ఆశాకార్యకర్త మల్�
Road Accident | ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మాగనూరు కృష్ణ మండలం టై రోడ్ సమీపంలో చోటుచేసుకుంది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో (RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణం ఏ ముహూర్తాన పెట్టిందో కానీ, నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారితీస్తుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస�
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలను తరస్కరించే అంతర్రాష్ట్ర మహిళా ముఠా సభ్యులను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో చేసిన పలు నేరాలతో వీరికి సంబంధం ఉ�
Hyderabad | దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప�