టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్సీకి గతేడాది వీడ్కోలు పలికాడు. 2013లో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 140 మ్యాచుల్లో ఆర్సీబీకి కెప్టెన్సీ చే�
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతేడాది ఓపెనర్గా అత్యంత పేలవ ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ.. ఈసారి కూడా ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మాజ�
ఐపీఎల్లో పవర్ ఫుల్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నాయకత్వానికి విరాట్ కోహ్లీ గతేడాది వీడ్కోలు పలికాడు. దీంతో ఆర్సీబీ పగ్గాలు ఎవరికి అందుతాయనే టెన్షన్ అభిమానులకు నిద్ర పట్టనివ్వలేదు. ఇ
AB de Villiers | మిస్టర్ 360 డిగ్రీస్గా పేరొందిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్.. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు తెలుపుతున్నట్లు ప్రకటించాడు. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ఈ ఆటగా�
దుబాయ్: ఐపీఎల్లో 9 సీజన్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్కు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లి ఈ సీజన్తో తప్పుకున్న విషయం తెలిసిందే. యూఏఈ అంచె లీగ్ ప్రారంభానికి ముందే కోహ్ల�
Virat Kohli | ఐపీఎల్14లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్థానం ముగిసింది. సోమవారం జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్లో ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లీ
Virat Kohli | గెలుపొక్కటే లక్ష్యమైతే ఆట మరో స్థాయికి చేరుతుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధి విరాట్ కోహ్లీ అన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో కోహ్లీ సేన
దుబాయ్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ఈ సీజన్ ముగియగానే విరాట్ కోహ్లి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. యూఏఈ అంచె టోర్నీ ప్రారంభానికి ముందు ఈ నిర్ణయాన్ని ప్రకట
IPL Playoffs | అభిమానులను ఉర్రూతలూగించిన క్రికెట్ వేడుక ఐపీఎల్14 అంతిమ దశకు చేరుకుంది. లీగ్ దశలో ఎన్నో అనూహ్య పరిణామాల తర్వాత నాలుగు జట్లు ప్లేఆఫ్స్ చేరుకున్నాయి.