మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిన బెంగళూరు.. బుధవారం జరిగిన ఆరో మ్యాచ్లో 5 వికెట్�
డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందింది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పర�
హిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ కొట్టింది. ఈ డాషింగ్ ఓపెనర్ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. మరో ఓపెనర్ మేగ్ లానింగ్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదహారో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది అనగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ పేసర్ కైలీ జేమీసన్ టోర్నీకి దూరం కానున్నాడు. �
వచ్చే నెల 4నుంచి ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెంటార్గా వ్యవహరించనున్నది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ లీగ్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళ
ఈ ఏడాది ఐపీఎల్లో తన అతి యాటిడ్యూడ్తో విమర్శలపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. ఫీల్డ్లో చురుకుగా కదులుతూ అద్భుతమైన ఫీల్డర్గా పేరు తెచ్చుకున్న ఈ అస్సాం కుర్రాడు.. తన ఓవర్ యాక్టింగ్తో అభాసుపాలయ్యాడు. సీనియర్