IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ ఫ్రాంఛైజీ తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కొత్త జెర్సీని విడుదల చేసింది. ఆ జట్టు స్టార�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పదహారో సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. సొంత గ్రౌండ్ చిన్నస్వామి(Chinna Swamy) స్టేడియంలో ఆదివారం తమ మొత్తం బృందంతో ఆజట్టు ప్�
ఓపెనింగ్ బ్యాటర్ సోఫియా డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం నమోదు చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిన బెంగళూరు.. బుధవారం జరిగిన ఆరో మ్యాచ్లో 5 వికెట్�
డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందింది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పర�
హిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్లో షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ కొట్టింది. ఈ డాషింగ్ ఓపెనర్ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. మరో ఓపెనర్ మేగ్ లానింగ్�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదహారో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది అనగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ పేసర్ కైలీ జేమీసన్ టోర్నీకి దూరం కానున్నాడు. �
వచ్చే నెల 4నుంచి ఆరంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెంటార్గా వ్యవహరించనున్నది.