కోరుట్లలో రౌడీషీటర్ల వసూళ్ల పర్వం కలకలం రేపింది. పట్టణానికి చెందిన ఓ నేరస్తుల ముఠా మళ్లీ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 75 శాతం మంది మత్తుపదార్థాలు సేవించినట్లు రావడం కలకలం రేపుతున్నది.
హైదరాబాద్ శాలిబండలో హత్యాయత్నం కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న షహబాజ్ఖాన్, అర్బాజ్ఖాన్, షహెద్ఖాన్లు పోలీసులకు చిక్కడం లేదు. రౌడీషీటర్ అయూబ్ఖాన్ కొడుకులు కావడంతో నేరచరిత్ర ఉన్
Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాలికకు గంజాయి తాగించి, మత్తులో ఉండగా ముగ్గురు రౌడీషీటర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
‘దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చిల్లరగాళ్లు అంటావా? పార్టీలు మారిన నిన్ను ఆ చిల్లరగాళ్లే కష్టపడి గెలిపించారని మర్చిపోవద్దు’ అని �
రౌడీషీటర్ల గ్యాంగ్ల మధ్య దాడులు ప్రతీకార దాడులతో హైదరాబాద్ అట్టుడుకున్నది. రౌడీషీటర్లపై మధ్య అంతర్గత కుమ్ములాటలు గ్యాంగ్వార్లకు దారి తీస్తున్నాయి. వీరిపై నిరంతరం ఉంచాల్సిన నిఘా నిద్రావస్థలోకి పోయ
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై నగరంలో పటిష్టమైన నిఘా ఉంటుందని, అదే స్థాయిలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారికి మూలమైన డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపై కూడా నిఘా పెడతామని నగర పోలీస్�
సత్ప్రవర్తన కల్గిన రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను ఇంటికే పరిమితం చేయకుండా వారితో సామాజిక సేవలు చేయించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనర్ ఆదే�
జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రోజురోజుకూ గన్ కల్చర్ పెరిగిపోతున్నది. కొందరు తుపాకులతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలూ ఇటీవల వెలుగు చూస్తున్�
ప్రపంచంలోనే సురక్షితమైన నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నేడు నేరాలతో అల్లకల్లోలంగా మారింది. పట్టపగలు రహదారులపై కత్తులతో రౌడీషీటర్లు హల్చల్ చేస్తూ ఒకరికొకరు పొడుచుకుంటున్నారు.
వరంగల్ నగరం క్రిమినల్స్కు అడ్డాగా మారుతున్నదా..?, రౌడీ షీటర్లకు షెల్టర్ జోన్ అవుతున్నదా..?, నేరస్తులు గన్ కల్చర్తో పేట్రేగిపోతున్నారా..? అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు అవుననే సమాధానం ఇస్తు�