ఖరీదైన స్థలం కనిపించిందంటే చాలు వారు గద్దల్లా వాలిపోతారు. అవసరమైతే ప్రాణాలు తీసైనా ఆ స్థలాన్ని లాగేసుకుంటారు. వారికి అండగా ఎలాంటి శక్తులున్నాయో తెలియదు కానీ, ఖాళీ స్థలాల్లో దర్జాగా తిష్టవేసి అడ్డొచ్చి�
విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అర్ధరాత్రి హత్యలతో ఉలిక్కిపడుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం సురక్షితమని ఉత్తరాది ఐటీ ఉద్యోగులు వేన్నోళ్ల పొగిడిన సందర్భాలు గుర్తు చేస�
చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని, బాధ్యతగా మెలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ
అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు.
రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్త
ప్రజా జీవితానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే రౌడీలు, గుండాల కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.
ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు రౌడీషీటర్లపై పటిష్ట నిఘాను పెంచారు. సెంటిమెంట్తో వారిని ఇంటిలోనే ఉండేలా కట్టడి చేస్తున్నారు. రౌడీషీటర్లలో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండి�
విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందును దుండగులు కిడ్�
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మం గళవారం జిల్లాలో పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఉన్న రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్
బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ రౌడీ షీటర్లకు..