వరుస హత్యలు, దాడులు, దోపిడీలతో వరంగల్ వణుకుతున్నది. పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజు ఏదో ఒక చోట హత్య లేదా హత్యాయత్నం, చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు.
వీధి రౌడీలుగా చలామ ణి అవుతూ గ్రూపులుగా ఏర్పడి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై రౌడీ షీట్లు తెరవాలని సీపీ అభిషేక్ మ హంతి ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువా రం సీపీ కేశవపట్నం పోలీస్స్టేషన్ను �
వరంగల్ నగరంలో రౌడీరాజ్యం నడుస్తోంది. కొందరు రౌడీషీటర్లు పొలిటికల్ నేతల సపో ర్ట్తో మళ్లీ పెట్రేగుతున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్నారు. వినకుంటే బెదిరిస్తూ భౌతిక దాడులు చేస్తున్�
రౌడీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పీడీయాక్ట్ అమలు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో ర�
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తున్నది. బెదిరింపులు.. సెటిల్మెంట్లు చేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల అనుచర�
రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని, పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసులను ఆదేశించారు. గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో నేర సమీక్షా స�
ఖరీదైన స్థలం కనిపించిందంటే చాలు వారు గద్దల్లా వాలిపోతారు. అవసరమైతే ప్రాణాలు తీసైనా ఆ స్థలాన్ని లాగేసుకుంటారు. వారికి అండగా ఎలాంటి శక్తులున్నాయో తెలియదు కానీ, ఖాళీ స్థలాల్లో దర్జాగా తిష్టవేసి అడ్డొచ్చి�
విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అర్ధరాత్రి హత్యలతో ఉలిక్కిపడుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం సురక్షితమని ఉత్తరాది ఐటీ ఉద్యోగులు వేన్నోళ్ల పొగిడిన సందర్భాలు గుర్తు చేస�
చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని, బాధ్యతగా మెలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ
అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు.
రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్త
ప్రజా జీవితానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే రౌడీలు, గుండాల కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.