ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు రౌడీషీటర్లపై పటిష్ట నిఘాను పెంచారు. సెంటిమెంట్తో వారిని ఇంటిలోనే ఉండేలా కట్టడి చేస్తున్నారు. రౌడీషీటర్లలో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండి�
విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందును దుండగులు కిడ్�
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మం గళవారం జిల్లాలో పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఉన్న రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్
బెజవాడ పోలీసులు వినూత్నంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 5న ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున రౌడీ రౌడీ షీటర్లకు..