BGT 2024-25 : ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు (Team India) ఆస్ట్రేలియా గడ్డపై కాలు పెట్టింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కూడిన మొదటి బృందం తొలి టెస్టుకు వేదికైన పెర్త్కు చేర�
గత కొంతకాలంగా పేలవమైన ఆటతీరుతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కుంటున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ఆ ఇద్ద�
BCCI : స్వదేశంలో న్యూజిలాండ్ ధాటికి టీమిండియా 3-0తో టెస్టు సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అంతచిక్కని ఈ దారుణ ఓటమిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం సీరియస్గా తీసుకుంది. కోచ్ గౌతం గంభీర్, కెప�
స్వదేశంలో తిరుగులేని శక్తిగా ఉన్న భారత క్రికెట్ జట్టును న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఒక్కసారిగా హిమాలయాల నుంచి పాతాళానికి పడేసింది. ఇన్నాళ్లుగా ఏ స్పిన్ పిచ్లను మన బలమని చెప్పుకున్నామో ఈ సిరీస్లో అ
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ అందుబాటులో లేకపోతే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేయాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
Test Captain : స్వదేశంలో బోణీ కొట్టకుండానే టెస్టు సిరీస్ సమర్పించుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ
Shikhar Dhawan : 'నిద్ర పట్టడం లేదు సాయం చేయండం'టూ మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) రాత్రి 10:30 గంటలకు పెట్టిన పోస్ట్ అభిమానులను ఒకింత కలవరపెట్టింది. 'విడాకుల తర్వాత ఒంటరి జీవితం కారణంగానే ధావన్ ఆ పోస్ట�
BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�
గడిచిన దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆ ఇద్దరూ మూలస్తంభాలుగా ఉన్నారు. ఫార్మాట్తో సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే దూకుడే పరమావధిగా బౌలర్లపై విరుచుకుపడే స్వభావం ఒకరిదైతే ప్రపంచంలో పిచ్, బౌల
Mumbai Test : అజాజ్ పటేల్ బౌలింగ్లో రిషభ్ పంత్(64) క్యాచ్ ఔట్ కోసం కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ టామ్ లాథమ్ రివ్యూ తీసుకొని మరీ న్యూజిలాండ్ అతడి వికెట్ సాధించింది. అస
IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు కోలుకుంది. అజాజ్ పటేల్(4/43) ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ ఓటమి తప్పదా? అనే భయంలో ఉన్న టీమిండియాను రిషభ్ పంత్(53) మరోసారి ఆదుకున్నాడు.