Yuvraj Singh | ఫామ్లో లేని ఆటగాళ్లు ఏ ఎత్తులో ఉన్నా.. దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ సూచించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. విరా
Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్లేయర్లను కూడా పీసీబీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆ టోర్నీకి చెందిన ప్రారంభోత్సవ వే
BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివా�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే స్వదేశంలో భారత జట్టు కివీస్ చేతిలో వైట్వాష్ అవడమే అత్యంత బాధాకరమని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడ
Yuvraj Singh | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లపై మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్
Rohit Sharma | భారత స్టార్ క్రికెటర్ రోహిత్శర్మ..తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టత ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో అనూహ్యంగా తప్పించడంపై రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు.
Rohit Sharma | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలిరోజు సామ్ కాన్స్టాస్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాదంపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏ కారణం లేకుండా
Rohit Sharma | ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్ రెండోరోజు రోహిత్ శర�
అందరూ ఊహించినట్లుగానే భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో చోటు దక్కలేదు. ఆయా వార్తా సంస్థల కథనాలకు బలం చేకూరుస్తూ మ్యాచ్కు ముందు బీసీసీఐ విడుదల చేసిన 15 మందితో కూడిన జ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో భారత బ్యాటింగ్ పేలవ ప్రదర్శన పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా సిడ్నీ టెస్టులో మళ్లీ అదే సీన్ పునరావృతం చేసింద�
Navjot Sidhu | ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక సిడ్నీ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. టీమిండియాకు వరుస ఓటములతో పాటు రోహిత్ ప్లాఫ్ షో నేపథ్యంలో అతన్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టాలని నిర్ణయించ
Rishabh Pant | ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు దూరంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో టీమిండియా రోహిత్ లేకుండానే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగింది. ఇక రోహిత్ తీస�
Rohit Sharma | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ�