టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (119 బంతుల్లో 113 నాటౌట్, 17 ఫోర్లు) వీరోచిత శతకంతో జమ్ము కశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
Rohit Sharma: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
Rohit Sharma | రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి-జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మ్యాచ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో మ్యాచ్ను చూసేందుకు చాలామంది అభిమాన�
జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని కరాఖండీగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణలో పెడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని ట
ముంబయిలోని వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి.. ప్రస్తుట టీమిండియా కెప్టెన్ రో
Suresh Raina | ఇటీవల పేలవమైన ఫామ్తో ఇబ్బందులుపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భారీగా పరుగులు సాధించి మళ్లీ ఫామ్లోకి వస్తాడని మాజీ క్రికెటర్ సురేశ్ ర�
Champions Trophy | ఈ ఏడాది జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, ఇందులో పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు. దాదాపుగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉన్నారు. కేవలం నలుగ�
Rohit Sharma | రంజీ ట్రోఫీలో ఆడుతారా? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇటీవల వరుస సిరీస్లో ఓటమి నేపథ్యంలో ప్రతి క్రికెటర్ రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబయిలో నిర్వహించ�
Team Indai Squad | ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు సైతం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి రానుండగా.. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరా�
Team Indai | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం బీసీసీఐ (BCCI) శనివారం భారత జట్టును ప్రకటించింది. మీడియా సమావేశంలో (Rohit Sharma), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అయితే, ఈ సం�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ ఈవెంట్లో పాల్గొననున్న జట్టును ముంబయిలో శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప�
Rohit Sharma | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్తో నిరాశ పరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా