Yashasvi Jaiswal : రేపటితో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సమరానికి తెర లేవనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో ఉన్న ఇరుజట్లకు ఈ ట్రోఫీ చాలా కీలకం. అయితే.. ఇటు టీమిండియా అటు కంగారూ ఆటగాళ్ల దృష్టంతా
Virat Kohli : నవంబర్ 22న పెర్త్ మైదానంలో కంగారూలతో బిగ్ ఫైట్కు ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన అత్తుత్తమ సెంచరీ అందరూ అనుకుంటున్నట్టు అడిల�
విదేశీ క్రికెట్ జట్లు భారత పర్యటనకు వచ్చినా.. టీమ్ఇండియా ఇతర దేశాలకు వెళ్లినా క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు, అభిమానులు, ఆటగాళ్ల చర్చ అంతా ‘పిచ్'ల గురించే.. ఆతిథ్య దేశాలు తమకు అనుకూలంగా పిచ్లను రూప�
భారత కెప్టెన్ రోహిత్శర్మకు పుత్రోత్సాహం కల్గింది. శుక్రవారం రాత్రి రోహిత్ భార్య రితికా సజ్దే పండంటి మగబాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్మీడియా ద్వారా వెల్లడించాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ, రితిక సాజ్దే జంటకు రెండో సంతానంగా కుమారుడు పుట్టాడు. ఈ విషయాన్ని రోహిత్ ఫ్యాన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. కానీ రోహిత్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు.
BGT 2024-25 : క్రికెట్ గొప్ప సమరాల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. యాషెస్ సిరీస్ మాదిరిగానే హోరాహోరీ పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ట్రోఫీ మళ్లీ అభిమానులను అలరించనుంది. డబ్ల్యూటీసీ పట్టికలోప్రస్�
BGT 2024-25 : ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు (Team India) ఆస్ట్రేలియా గడ్డపై కాలు పెట్టింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కూడిన మొదటి బృందం తొలి టెస్టుకు వేదికైన పెర్త్కు చేర�
గత కొంతకాలంగా పేలవమైన ఆటతీరుతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కుంటున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ఆ ఇద్ద�