ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న బంగారం, నగదు వివరాలు చెప్పాలని ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. దాడిలో తీవ్రంగా �
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అందులో ఉన్న రూ.23 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. శాలిగౌరారం సీఐ రాఘవరావు తెలిపిన వివరాల
పూజలు చేస్తే డబ్బులు, బంగారం పెరుగుతాయని నమ్మబలికి, సినీ ఫక్కీలో మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పాలమూరు ఎస్పీ నర్సింహ తెలిపారు. మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ �
ఆలయాలు, ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని వరంగల్ సీసీఎస్, ఖానాపురం పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టాలు దాటుతుండగా ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసును తస్కరించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివర�
పార్కు చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నేరగాళ్లను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట, ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇక్బాల్, షిర్డీహిల�
కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను
జైలు నుంచి విడుదల కాగానే బైక్ను దొంగిలించి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి.. తాళాలు ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను దక్షిణ మండలం టాస్క్
చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిలో ఆదివారం రాత్రి సుమారు 20 మంది రైతులకు చెందిన మోటార్ల వైరును ఎత్తుకెళ్లిన నిందితులను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్రావు పోలీ