Woman Single Handedly Fights Off Burglars | ఒక ఇంట్లోకి ప్రవేశించేందుకు దొంగలు ప్రయత్నించారు. బలవంతంగా డోర్ తెరిచి లోనికి వెళ్లేందుకు యత్నించారు. అయితే ఇంట్లో ఉన్న మహిళ దొంగల ప్రయత్నాన్ని ఒంటరిగా ఎదుర్కొంది. తన శక్తి మేర డోర్ తె
‘ప్రకృతిః త్రిగుణావలంబినీ’ అంటుంది యోగసారోపనిషత్తు. అంటే ప్రకృతి త్రిగుణాలను ఆధారంగా చేసుకొని సంచరిస్తున్నదని భావం. ప్రకృతి అంటే లోకాన్ని నడిపించే మాయ.
Robbers attack Man in Shop | ఒక షాపులో ఉన్న వ్యక్తిని దొంగలు కొట్టారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. కౌంటర్లో ఉన్న డబ్బులు, అతడి మొబైల్ ఫోన్ను దోచుకున్నారు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన అత్యంత క్రూరమైన పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
Robbers Loot Bank | బ్యాంకులోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు గన్స్ చూపించి సిబ్బందిని బెదిరించారు. వారిని ఒక గదిలో నిర్బంధించారు. ఆ బ్యాంకు నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల
జాతీయ రహదారి 65 పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిపై దొంగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చోటుచేసుకున్నది.
Murder | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్�
ఇటీవల ఎల్లిగడ్డ ధరలు పెరిగిపోవడంతో దొంగలు పంట చేన్లలో చోరీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో ఎల్లిగడ్డను గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో నుంచే ఎల్లిగడ్డ పంటను పీక్కొన�
హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు అమెరికాలోని షికాగోలో దారి దోపిడీకి గురవడంతో పాటు దొంగల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ మజహిర్ అలీ ఇండియన్ వెస్లియన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేస్తున్నాడు. అ
దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు. మక్తల్ పట్టణంలో వారం వ్యవధిలోనే పలు కాలనీల్లోని ఇండ్లల్ల
Posing As Cops Loot 50 Lakh | పోలీస్ డ్రెస్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.50 లక్షలను దోచుకున్నారు. (Posing As Cops Loot 50 Lakh) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.