గోల్కొండలో గురువారం ఓ యువకుడి మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నార్సింగి నివాసి అయ్యప్పస్వామి గురువారం తన బైక్పై లంగర్హౌస్ వైపు వస్తున్నాడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు �
బస్స్టాప్లో వేచి ఉన్న మహిళ మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకొని పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
అంతర్రాష్ట్ర దొంగల ము ఠా సభ్యుడిని పోలీసులు 50 కి.మీ వెంబడించి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మద్నూర్ పోలీస్స్టేషన్లో మంగళ వారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 25 న రాత్రి మండలం�
చెన్నై: బ్యాంకు సిబ్బందిని టాయిలెట్లో బంధించిన దొంగలు, కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. అరుంబాక్కం ప్రాంతంలోని బంగారం తాకట్టుపై రుణాలు ఇచ్చే ఫెడ్బ్య�
రైళ్లలో మహిళా ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ ఎ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశ�
పై ఫొటోలో ఇక్కడ కనిపిస్తున్న మోటర్ల సంఖ్య అక్షరాల నూటొక్కటి.. అయితే, ఇవేమీ ప్రదర్శన కోసం పెట్టినవో.. లేక మెకానిక్ షెడ్డుకు రిపేర్కు తెచ్చినవో కాదు.. పొద్దంతా కాలువగట్లు, గోదావరి పరీవాహక ప్రాంతం, మెకానిక్�
కేపీహెచ్బీ కాలనీలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన హోండా యాక్టివాను తస్కరించేందుకు యత్నించిగా.. కుక్కల అరుపులతో స్థానికులు అప్రమత్తమై దొంగను పట్టుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలోని శివాలయం కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నమయ్యారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పె
జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార�
ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చి ఇంట్లో ఉన్న సొమ్ముతో ఉడాయించిన నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏసీపీ రామలింగరాజు తెలిపిన వివరాల ప్రకారం...తూర్పు గోదావరి జిల్�
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�