పనాజీ: ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు చోరీ చేశారు. అనంతరం అక్కడ ‘ఐ లవ్ యూ’ అని రాశారు. గోవాలోని మార్గోవో పట్టణంలో ఈ సంఘటన జరిగింది. అసిబ్ జెక్ అనే వ్యక్తి సోదరుడి పెళ్లి జర
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ము ఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మద్నూర్ పోలీస
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
ట్యాక్సీలో కూర్చున్న కస్టమర్లు ఎటు వెళ్లమంటే అటు వెళ్తున్నాడా క్యాబ్ డ్రైవర్. అలా అలా ఊరి చివరన వెహికిల్స్ ఎక్కువగా లేని రోడ్డుపైకి తీసుకెళ్లిన కస్టమర్లు.. అక్కడ కారు దిగేసి డ్రైవర్ను బెదిరించారు. అతని
కొత్త ఎత్తులు.. నయా దారులు పోలీసుల విచారణలో దృష్టి మళ్లించేలా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న దొంగలు నిందితుల విచారణలో..వెలుగు చూసిన కొత్త మార్గాలు.. సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): దొంగలు రూటు మార్చార
silver anklets | విలువైన ఆభరణాలు, సొమ్ము కోసం దొంగలు ఎంతటికైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలుసు. ఆ మాదిరిగానే కడియాల కోసం ఓ మహిళ కాళ్లనే నరికేశారు దొంగలు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని రాజ్సమంద్