Viral video | అగ్రరాజ్యం అమెరికా (USA) లోని కాలిఫోర్నియా నగరంలోగల ఓ నగల దుకాణంలో దొంగల మూక చోరీకి యత్నించింది. ముఖానికి ముసుగులు వేసుకుని, చేతుల్లో ఆయుధాలు పట్టుకుని నలుగురైదుగురు దొంగలు దుకాణంలోకి చొరబడ
మధ్యప్రదేశ్లోని భోపాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకున్నది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు (Thives) తాము కొల్లగొట్టిన దానికంటే రెండు రెట్ల సొమ్మును కోల్పోయారు.
అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు మెరుపువేగంతో తమ పనిపూర్తిచేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన
రాయికల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో జరిగిన వరస దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. జగిత్యాలలో డీఎస్పీ దొంగతనాలకు పాల్పడిన దొంగల మ�
జానకమ్మ తోటలోకి వెళ్లిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దోపిడీ దొంగ లాక్కుని పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం .. రహ్మత్నగర్కు చెందిన మంగలి శంకరమ్మ (55) యూసుఫ్ గూడలోని ఇండ్లల్లో పనులు చేస్తుంటుంది. ప్రతిరో
Robbers Try To Snatch Money | ఇద్దరు వ్యక్తులు బైక్పై పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న తర్వాత సిబ్బంది చేతిలోని డబ్బును లాక్కున్నారు. బైక్పై అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే సేల్స్మెన
బీహార్లో దోపిడీ దొంగల ముఠా పట్టపగలు రెచ్చిపోయింది. ఆరా నగరంలోని తనిష్క్ నగల షోరూంలో చొరబడి రూ.25 కోట్ల విలువైన బంగారు నగల్ని, పెద్ద మొత్తంలో నగదును పట్టుకెళ్లిపోయారు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పోలీసు గస్తీకి సుస్తీ పట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్లో కాల్పులు జరిగి మూడు రోజులవుతున్నా దోపిడీ దొంగలు ఇంత వరకు పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నారు. అసలు పేర్లు చెప్పలేదు. ఫోన్లు వాడలేదు. రెక్కీ నిర్వహించారు. బీదర్లో దోపిడీ చేసి.. హైదరా�
బీదర్, హైదరాబాద్లో కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు బీహార్ ముఠాకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ దొంగల ముఠా కోసం కోసం రెండు రాష్ర్టాల పోలీసులు కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గడ్లలో 10 బృంద�
పగలో ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వంట చేస్తూ.. రాత్రి సమయాల్లో హాస్టళ్లలో ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నేపాల్కు చెందిన ఇద్దరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 51 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకు
మహబూబ్నగర్ సూపర్ఫాస్ట్ రైల్లో ఓ ప్రయాణికుని బంగారు అభరణాలు, నగదును దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం నాచారం ప్రాంతానికి చెందిన శివాజిపటేల్(66) అహ్మదాబాద్-కాచిగూడ -మహబూబ్�
Robbers Loot Jewellery Shop | జ్యుయలరీ షాపులోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. గన్స్తో అక్కడి సిబ్బందిని బెదిరించారు. ఆ షాపులోని బంగారు నగలు, ఆభరణాలు, డబ్బును దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.