ఎలివేటెడ్ కారిడార్ను పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. శంకుస్థాపన తర్వాత కొంత కాలంగా ఈ ప్రాజెక్టులో ఎలాంటి కదలిక లేకుండా పోయింది. కనీసం భూసేకరణలోనూ ఎలాంటి ప్రక్రియ లేదు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు మోటారు సైకిల్పై తిరుగుతూ గురువారం పరిశీలించారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరి
మేయర్ శంకుస్థాపన చేసినా.. రెండు నెలలుగా ఆ బస్తీకి రోడ్డు దిక్కులేదు. బంజారాహిల్స్ డివిజన్లోని ప్రేమ్నగర్లో గతుకుల రోడ్డుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్ల కిందట ఓ పైపులైన్ కోసం రోడ్డ�
Road works | అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు(Road works) త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని దాసు తండా, రేగుల తండా గ్రామస్తులు అడ్డుకున్నారు.
Siddipeta | సిద్దిపేట నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను రద్దు చేశారని.. రద్దై ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించేందుకు ప్రభుత్వం అను
మండలంలోని బాకారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 5లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ గ్రామానికి తహసీల్దార్ గౌతమ్కుమార్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామాల్ల
జాతీయ రహదారిపై వేస్తున్న బీటీ లేయర్ బీటలువారుతున్నది. వేసిన కొద్ది గంటలకు పగుళ్లు ఏర్పడి ప్రయాణికులకు నర కం కనిపిస్తున్నది. రోడ్డు పటిష్టత కోసం వేస్తున్న బీటీ పట్టు లేకుండా పోయి ఒక వైపు వేస్తుంటేనే మరో
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైకి లారీ దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూర్ గ�
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతోనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా ఎందరో తమ కుటుంబాలను కోల్పోతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్
బోథ్-నిర్మల్ ప్రాంతాల మధ్య దూరభారాన్ని తగ్గించేందుకు నిర్దేశించిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రా
MLA Madhavaram | విజ్ఞాన్పూరి కాలనీలో రోడ్డు పనులను( Road works) వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. గురువారం కాలనీలో నూతనంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్య
‘రోడ్డును బాగు చేయించండి సారూ..’ అంటూ ఆ గ్రామ యువకులు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదు. చివరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు.