రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు నిధుల సమస్య వెంటాడుతున్నది. సుమారు 9,400 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉండగా, ఇందులో సగానికి పైగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది.
ఆరు వందల మంది రైతులకు కల్పతరువు ఆ ఎత్తిపోతల పథకం.. గతేడాది హఠాత్తుగా వచ్చిన వరదలకు మునిగిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, మోటర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం పనికి రాకుండా పోయింది. ఏడాది�
కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు మరమ్మతు పనులు ఇవేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు ఆద
మండలంలోని కామారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారిపై పొతంగల్ కలాన్ స్టేజీ నుంచి చందానాయక్ తండా వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్త
రైతుల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ సర్కారు దెబ్బకు దిగొచ్చింది. రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించింది. రెంజల్ మండల కేంద్రం నుంచి బ్రాహ్మణపల్లి (బందళ్ల) , దూపల్లి ఎక్స్ రోడ్ వరకు �
మండల కేంద్రం నుంచి టేకంగూడ వరకు బీటీ రోడ్డు పనుల కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గుడ్లబోరి ఎంపీటీసీ వసంత్రావు పలువురితో కలిసి ధర్నా నిర్వహించారు.
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు, ముండ్ల కంపలు వేసి ధర్నా చేశారు.
MLA Talasani | ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామని మాజీ, మంత్రి సనత్నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(
MLA Talasani) అన్నారు.
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పాత జాతీయ రహదారిని ఆదివారం సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్రెడ్డితో కలిసి పరిశీలించారు.
అన్నారం(సరస్వతి) బరాజ్ మరమ్మతు కోసం తాత్కాలిక రోడ్డు పనులను అధికారులు ప్రారంభించారు. బరాజ్లో రెండు నెలల కింద బ్లాక్-4లో 38వ గేట్, బ్లాక్-3లో 28వ గేట్ వద్ద నీటి బుంగల గుంతలు ఎలా పడ్డాయి?
మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి నుంచి పాలకొండ బైపాస్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కమిషనర్ స్థానిక శాసనస�