రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైకి లారీ దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూర్ గ�
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతోనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా ఎందరో తమ కుటుంబాలను కోల్పోతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్
బోథ్-నిర్మల్ ప్రాంతాల మధ్య దూరభారాన్ని తగ్గించేందుకు నిర్దేశించిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో రా
MLA Madhavaram | విజ్ఞాన్పూరి కాలనీలో రోడ్డు పనులను( Road works) వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. గురువారం కాలనీలో నూతనంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్య
‘రోడ్డును బాగు చేయించండి సారూ..’ అంటూ ఆ గ్రామ యువకులు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదు. చివరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు.
రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు నిధుల సమస్య వెంటాడుతున్నది. సుమారు 9,400 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉండగా, ఇందులో సగానికి పైగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది.
ఆరు వందల మంది రైతులకు కల్పతరువు ఆ ఎత్తిపోతల పథకం.. గతేడాది హఠాత్తుగా వచ్చిన వరదలకు మునిగిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, మోటర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం పనికి రాకుండా పోయింది. ఏడాది�
కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు మరమ్మతు పనులు ఇవేనా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులు ఆద
మండలంలోని కామారెడ్డి - బాన్సువాడ ప్రధాన రహదారిపై పొతంగల్ కలాన్ స్టేజీ నుంచి చందానాయక్ తండా వరకు రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు విస్త
రైతుల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ సర్కారు దెబ్బకు దిగొచ్చింది. రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించింది. రెంజల్ మండల కేంద్రం నుంచి బ్రాహ్మణపల్లి (బందళ్ల) , దూపల్లి ఎక్స్ రోడ్ వరకు �
మండల కేంద్రం నుంచి టేకంగూడ వరకు బీటీ రోడ్డు పనుల కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గుడ్లబోరి ఎంపీటీసీ వసంత్రావు పలువురితో కలిసి ధర్నా నిర్వహించారు.
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు, ముండ్ల కంపలు వేసి ధర్నా చేశారు.
MLA Talasani | ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామని మాజీ, మంత్రి సనత్నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(
MLA Talasani) అన్నారు.