మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుతో పాట�
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేయడంలో ఓవైపు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుండగా, మంజూరైన రోడ్డు పనులు ముందుకు సాగకుండా జాతీయ రహదారుల శాఖ అధికారులు అడ్డుపుల్లలు వేస్తున్నారు.
నిరుడు మంజూరైన రోడ్ల రెన్యువల్ పనులను ఇంతవరకూ ప్రారంభించని ఇంజినీర్లకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు.
వర్షాకాలం వచ్చేనాటికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అన్నీ రోడ్ల బీటీ రెన్యువల్స్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం �
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతో కలిసి రూ. 1.76 కోట్లతో కొత్తూరు నుంచి కుమ్మరిగూడకు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల
నిరంతరం పర్యవేక్షిస్తున్నఇంజినీరింగ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేసేందుకు కృషి అబిడ్స్, డిసెంబర్ 17 : జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పద్నాల్గవ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నూతన
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుట్టపైకి వెళ్లే రోడ్డు నాలుగు లైన్లుగా నిర్మిస్తున్న పనులను, సెంట్రల్ లైటింగ్ పనులను శనివారం రాష�
వేల్పూర్ : మండల కేంద్రంలో రూ.6కోట్ల 30లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో జరిగేలా చూ�
మంత్రి ఐకే రెడ్డి | నిర్మల్ పట్టణం గాజుల్ పేట్ నుంచి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పేట్ చౌరస్తా వద్ద ప్రారంభించ�