Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. కాట్నపల్లి పరిధిలోని ఓ రైస్ మిల్లు నుంచి బియ్యం లోడుతో వస్తున్న లార�
Road accident | కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సమీపంలో జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడింది. మూల మలుపు వద్ద జీపు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకుపోయింది.
అప్పా జంక్షన్ (Appa junction) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది (Road accident). శుక్రవారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అప్పా జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లింది.
Road Accident | నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ నుంచి �
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్�
Road Accident | రాజస్థాన్ జైపూర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇందులో మరికొందరి పరిస్థితి విష�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో శనివారం జవాన్లు ప్ర యాణిస్తున్న వాహ నం ప్రమాదవశాత్తు లోయలో పడి 9 మంది మరణించగా అందులో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఉన�
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. కారు గ్యారిసన్ నుంచి ఖేరికి 10 మంది జవాన్లతో వెళ్తున్�
Ladakh | లడఖ్ లేహ్లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు వీరమణం పొందారని ఆర్మీ అధికారులు తెలిపారు.