Road accident | జమ్ముకశ్మీర్లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగు�
Delhi Police : అర్థరాత్రి ఒంటి గంట సమయంలో కారును చెకింగ్ చేస్తున్న పోలీసుపై మరో వాహనం దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన ఆ కారును పోలీసును ఢీకొట్టింది. దీంతో ఆ పోలీసు గాలిలో ఎగిరి దూరంగా పడిపోయాడు. ఢిల్లీలోని క
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మ
ట్టమైన మంచు, ముందు ఏముందో సరిగ్గా కనపడని పరిస్థితి. దీంతో ఒకటీ రెండు కాదు ఏకంగా 158 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అమెరికాలోని లూసియానా రాష్ట్రం ఇంటర్ స్టేట్ 55 రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ �
Tamil Nadu | తమిళనాడులోని తిరువన్నమలైలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అందన్పూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమో
Tamil Nadu | ఓ యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో స్కూల్ విద్యార్థి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
పండుగ కోసం ఓ తండ్రి తన కూతురు, అల్లుడిని బైక్పై ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై శనివార�
Minister Errabelli | జిల్లాలోని రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తండ్రి, కూతురు ఓరుగంటి వెంకన్న, ముంజంపల్లి అనూష కుటుంబ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్
వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో విషాదం చోటుచేసుకుంది. కిష్టాపురం వద్ద అర్ధరాత్రి వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తండ్రీ, కూతురు మరణించారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని మక్తల్ (Makthal) మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను (DCM) ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.