Road Accident | మరికల్ : రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
Road accident | చర్ వ్యాన్ ఢీకొని తండ్రీ, కొడుకులు దుర్మరణం చెందిన విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన జోగు సాయికుమా�
Assam | అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాకోపత్తర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్ వెహికల్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు ప్రయాణికు�
Highway Accident: హైవేపై ఆగి ఉన్న డీసీఎంను .. వెనుక నుంచి ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. సేలమ్-ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది.
Road accident | రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Accident | నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు(79) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడి కారులో కలెక్టరేట్ సమీపంలోకి వచ్చి మెడిక�
పళ్లై నాలుగునెలలు దాటకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘోర ఉదంతం ఆదిల
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Road accident | పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ కోసం తన భర్తతో కలిసి స్వగ్రామానికి వచ్చిన ఓ మహిళ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రా�
MLA Dasari | పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
బుధవారం జిల్లాలోని జూలపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి పట్టణానికి గొట్టె హన్మయ్య, అతని భార్య గొట్టె కొమురమ్మ ద్విచక్ర
Road Accident | బిహార్ రోహతాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస
హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�
కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూ పంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుప
రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందిన ఘటన ఆదివారం ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై అశోక్బాబు కథనం ప్రకారం.. కర్ణాటక హసీకేరీహసన్ జిల్లాకు చెందిన ముత్తురాజ్(22), ముబారక్(19) కలసీ కర్ణాటకలోని హ�