RTC Bus | ఏపీలోని ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరా
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల�
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్ వాహనం, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్ వ�
అమెరికా పోలీసుల జాత్యాహంకార ధోరణి మరోసారి బయటపడింది. సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన ఎగతాళి అమెరికాలో దుమ�
Indian Student Killed | అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల జాహ్నవి ఈ ప్రమాదంలో మరణించింది.
Rajasthan Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�
Road accident | సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో అగి ఉన్న ఇసుక లారీ నీ వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొని ప్రమాద స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెంద
Road accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సియాన్ ఆస్పత్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ వెంటనే కారులోంచి మంటలు చెలరేగాయి. స్థాన
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత (Justice Sujatha) ప్ర�
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ
రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారి 65పై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జీ తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్�
Road accident | స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ విరిగిపోయి ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో ప�