రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల �
వరంగల్ నగరం కాజీపేట పట్టణంలోని దర్గా రోడ్డులో భర్త బైక్పై ఎక్కబోతున్న మహిళను అతివేగంగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన గురువారం ఉద యం జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మ�
ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది.
భారత పేసర్ మహ్మద్ షమి మైదానంలో భారత జట్టును ఆదుకున్నట్టే మైదానం వెలుపల కూడా హీరోనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం విరామంలో ఉన్న షమి ఆదివారం నైనిటాల్ జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ప్�
Road accident | ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఘోరం జరిగింది. రెండు బస్సుల్లోని 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని తిరువనంతపురం-కన్యాకుమారి జాతీయ రహదారిపై నెయ్యట్టింకర దగ్గర శ
ఏపీఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడకక్కడే మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
Road Accident | ఏపీలోని తిరుపతి(Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొందరికి గాయాలయ్యాయి.
Road accident | ములుగు జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామం�
Road Accident | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగు�
Road Accident | అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్పోస్ట్ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్క