ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus), ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో (Jadcherla) పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు (School Bus) బోల్తా (Overturn) పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ శివారల్లోని హయత్నగర్లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
పుట్టిన రోజు నే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఒకే బైక్పై ఐదుగురు ప్రయాణిస్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయారు. దీంతో ఐదుగు
Road Accident | వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సురాహి గ్రామంలో కారు, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులను పిలిభిత్ జిల్లా గుర్తించారు. వారణాసికి వెళ్లి తిరిగి వస్తు�
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు నీలగిరి జిల్లా కున్నార్ - మెట్టుపాళయం జాతీయ రహదారిపై పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో 54 మందితో వె�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో దవాఖానకు తరలించారు. గురువారం తన నియోజకవర్గంలో పర్యటన ముగించుకొని సాయం త్రం హైదరాబ�
Road Accident | రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిందౌన్ రోడ్డులో టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహువ ప్రభుత్వ �
Road Accident | నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం రోడ్డుపై పల్ట�
Road Accident | నాగాలాండ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెమీను జిల్లాలో వాహనాన్ని ఢీకొట్టి ఎస్యూవీ వాహనంలో కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Kamareddy | కామారెడ్డిల్లో ఘోర ప్రమాదం తప్పింది. టేక్రియాల్ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణి
Road Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగు�
Road Accident | ప్రమాదవశాత్తు ప్రైవేటు బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన పంజాబ్ ముక్త్సర్లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరు�