కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.
Road Accident | కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టీచర్ మృతి చెందగా.. ముగ్గురు విద్యార్ళు గాయపడ్డారు. మంత్రి ఛింద్వారాలో
Road accident | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మితిమీరన వేగంతో నడపడంతో అదుపు తప్పిన ఓ బస్సు.. బీభత్సం సృష్టించింది. ఒక కారు, పలు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ అక్కడికక్కడ
దేశంలో రోడ్డు ప్రమాదాలు లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయాలపాలయ్యారు.
Road accident | జమ్ముకశ్మీర్లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగు�
Delhi Police : అర్థరాత్రి ఒంటి గంట సమయంలో కారును చెకింగ్ చేస్తున్న పోలీసుపై మరో వాహనం దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన ఆ కారును పోలీసును ఢీకొట్టింది. దీంతో ఆ పోలీసు గాలిలో ఎగిరి దూరంగా పడిపోయాడు. ఢిల్లీలోని క
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ (Chikkaballapur) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్బళ్లాపూర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మ
ట్టమైన మంచు, ముందు ఏముందో సరిగ్గా కనపడని పరిస్థితి. దీంతో ఒకటీ రెండు కాదు ఏకంగా 158 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అమెరికాలోని లూసియానా రాష్ట్రం ఇంటర్ స్టేట్ 55 రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ �
Tamil Nadu | తమిళనాడులోని తిరువన్నమలైలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అందన్పూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమో
Tamil Nadu | ఓ యువకుడు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో స్కూల్ విద్యార్థి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.
పండుగ కోసం ఓ తండ్రి తన కూతురు, అల్లుడిని బైక్పై ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై శనివార�
Minister Errabelli | జిల్లాలోని రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన తండ్రి, కూతురు ఓరుగంటి వెంకన్న, ముంజంపల్లి అనూష కుటుంబ సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్