నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
Road Accident | ఏపీలోని తిరుపతి(Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొందరికి గాయాలయ్యాయి.
Road accident | ములుగు జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామం�
Road Accident | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లిన కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగు�
Road Accident | అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి చెక్పోస్ట్ వద్ద ద్విచక్రవాహనాన్ని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్క
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల పరిధిలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మరణించగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
MP Malothu Kavitha | మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత(MP Malothu Kavitha) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కవిత ఎప్పుడు ముందే ఉంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో(Road Accident ) గాయపడిన యువతికి అండగా నిలిచారు.
Road accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్ను బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన. మంగళవారం రామాయంప�
Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముజఫర్నగర్ (Muzaffarnagar) జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్క�
Road Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.