Road Accident | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ - ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్ర�
Road Accident | హైదరాబాద్ నగర పరిధిలోని ఎస్ఆర్నగర్లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రాత్రి బైక్పై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చ�
Road Accident | యూపీ కాన్పూర్ దేహత్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్కు చెందిన జవాన్ సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తర
ఆదివారం తెల్లవారుజామున మెట్టుగూడ ప్రధాన రోడ్డుపై రెడీమిక్స్ వాహనం బీభత్సం సృష్టించింది. నాచారం ప్లాంట్ నుంచి హైటెక్ సిటీలో నిర్మాణానికి లోడ్తో వెళ్తున్న రెడ్మిక్స్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగ�
Readymix lorry | మెట్టుగూడ(Mettuguda)లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాలకు ఒక్కసారిగా శబ్దం రావడంతో మెట్టుగూడా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.
Road accident | మెదక్(Medak )జిల్లాలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. బైక్(Bike) డివైడర్(Divider)ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Road accident | వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Person died )చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఎస్ఆర్ నగర్(SR Nagar)లో శుక్రవారం చోట చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హనుమాన్ నగర్కు చెందిన బొజ్య విశ్వతేజ, కోమటిపల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరొక మ�
Sangareddy | జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్పల్లి వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది.
అతివేగం ఇద్దరు స్నేహితుల ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరుకుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. పొత్కపల్లి ఎస్ఐ శ్రీధర్, స్థానికుల వివరాల ప్రకారం.. ఓదెల మండలం గోపరపల్లి గ్