మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్న కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆ దుకుంటామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�
శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందారు. అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. బైకు ట్యాంకు పగిలి చెలరేగిన మంటల్లో బా�
బాలానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. అభం.. శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం కింద నలిగిపోయారు. బాలానగర్లో జరిగిన సంతకు వచ్చిన మోతిఘణపూర్, బీబీనగర్తోపాటు పలు గ్ర
Breaking News | మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు
Road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్(Bike)ని టిప్పర్(Tipper) ఢీ కొట్టడంతో తండ్రీ కొడుకులు అక్కడికక్కడ మృతి చెందారు.
పాతకక్షలను దృష్టిలోపెట్టుకొని ఓ వ్యక్తి కారుతో పెండ్లిబృందాన్ని ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి చోటుచేస�
hit and run incident | సిద్దిపేట(Siddipet )జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని(Road accident) ఓ వ్యక్తి దుర్మరణం(killed )చెందాడు.
Road Accident | అస్సాం (Assam) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్లోని డెర్గావ్ ( Dergaon) సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును (bus collides with truck ) బలంగా ఢీ కొట్టింది.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.