కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ (23), పవన్ (28), ఆంజనేయులు (50), గోవర�
నిద్రమత్తులో రహదారి డెడ్ ఎండ్ గమనించకుండా అతివేగంగా దూసుకువెళ్లిన కారు నేరుగా రేలింగ్ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు
తుఫాన్ వాహనం అదుపుతప్పి మూడు ద్విచక్రవాహనాలు, ఓ కారును ఢీ కొట్టడంతో అవి ధ్వంసం కావడంతో పాటు పలువురికి గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరా�
నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్, అక్కలదేవిగూడెంలో ఇటీవల మృతిచెందిన మా�
Road accident | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చేసుకుంది. కంటైనర్ లారీ(Container lorry) రెండు వాహనాలను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి( Injured).
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి వద్ద లభించిన నగదును నిజాయితీగా అప్పగించారు 108 ఆంబులెన్స్ సిబ్బంది. సోమవారం ఎర్రగడ్డ ఫ్లై ఓవర్పై ఓ బైక్ యాక్సిడెంట్ జరిగింది.
Road accident | ఒకే వైపు వెళ్తున్న రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది.
Road accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆ�
పుట్టువెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్ర
Road accident | సంక్రాంతి పండుగపూట తెలతెల్లవారుజామున ఘోరం జరిగింది. స్కూటీపై భార్య, కొడుకుతో కలిసి వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దాంతో ఆ స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. ఆ తర్వాత రోడ్డుపై వ�
వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ఓ యువకుడు తాను నడుపుతున్న కారు బావిలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రంగంపల్లిలో నివాసం ఉంటున్న తుమ్మ విజయపాల�
ఒకటి వెనుక ఒకటి ఢీకొనడంతో కారు, ఆటో, బైక్ నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టులో బోల్తాపడ్డాయి. ఈ ఘటన శనివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద�
బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంజర ఎల్లాపురం గ్రామ సమీపంలో శుక్ర వారం రాత్రి జరిగింది.