ల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు (Nidamanuru) మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది.
పోలీసులకు ఎంత టెక్నాలజీ అందించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దని చెబుతున్నా.. ఇటీవల క్షేత్ర స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
TSRTC | హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి.
ఖాజాగూడ లింకు రోడ్డుపై ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్�
వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధానంలో ఏటా మూడు రోజులపాటు గడపడం వారికి సెంటిమెంట్. ఎప్పటిలాగే స్వామివారిని దర్శించుకునేందుకు గురువారం సాయంత్రం కారులో సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం కబళిం�
Road accident | రాయదుర్గం(Rayadurgam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ సమీపంలో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు
హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండలంలోని పెంచికల్పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది. నాలుగు నెలల క్�
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి శివారులో చోటుచేసుకున్నది.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో మెదక్ �
Road accident | రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla( జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కోతిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడి(Auto overturned) ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన వేములవాడ అర్బన�