Chandra Babu | చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Road Terror | ఏపీలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో నిన్న లారీ కారుపై బోల్తా పడి 4 గురు చనిపోయిన ఘటనను మరువముందే చిత్తూరు జిల్లాలో శుక్రవారం మరో ఘోర రోడ్డ�
School bus | దుండిగల్(Dundigal) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేట్లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి(Girl Died)
Road accident | లారీని కారు(Car )ఢీ కొట్టడంతో(Road accident )ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara) పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ
Medak | స్కూటీ అదుపుతప్పి యువకుడు మృతి(Died) చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా అల్లాదుర్గం పోలీస్టేషన్ పరిధిలోని రాంపూర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Begumpet flyover | బేగంపేట ఫ్లైఓవర్ పై(Begumpet flyover) ఓ డీసీఎం(DCM) బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన డీసీఎం బేగంపేట ఫ్లైఓవర్ పైకి రాగానే డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం ముందు చక్రాలు విరిగిపోయాయి.
Accident | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. చిదంబరం వద్ద ఓ లారీ.. ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది.
Road accident | కర్నాటక బస్సు లారీని ఢీ కొన్న ఘటనలో(Road accident) పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సదాశివపేట మండలం మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి �
Jawans Died in Road Accident | సిక్కిం పాక్యోంగ్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు పశ్చిమ బెంగాల్లోని పెడాంగ్ నుంచి సిల్క్ రూట్ మీదుగా జులుక్కు వెళ్తున్�
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురిని భారతీయులుగా పోలీసులు గుర్తించారు. డల్లాస్ సమీపంలో ఓ హైవేపై ఆగి ఉన్న ఎస్యూవీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు