ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఆగిఉన్న కంటైనర్ను వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్ట�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
Road Accident | కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రాజస్థాన్లోని కరౌలీలో చోటు చేసుకు�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు.
Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి (Two Cars Collision).
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వందకు పైగా మేకలు మృతిచెందాయి. చేగుంట పోలీస
కర్ణాటకలోని (Karnataka) హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున బైడగి తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ముందున్న లారీని ఓ మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో అ�
మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మర�
పని ముగించుకొని కాసేపట్లో ఇంటికి చేరాల్సిన ఆ యువకుడు అనుకోని ప్రమాదంలో మృత్యు ఒడికి చేరాడు. పెగడపల్లి మండలం బతికపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడ�
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచ�
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తెల్లవారుజామున పటాన్చెరు నుంచి మేడ్చల్ వైపు వస్తున్న డీసీఎం వాహనం సుతారిగూడ వద్ద ఆగి ఉన
కామారెడ్డి జిల్లా (Kamareddy) క్యాసంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాసంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి మృతిచ