శ్రీశైలం ఘాట్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు శనివారం కారులో శ్�
Road Accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలంలోని నల్లమల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడ�
హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు కారులో శ్రీశైలం బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వటవర్లపల్లి వద్ద అదుపుతప్పిన కారు.. చెట్టును ఢీ�
హైదరాబాద్ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న యువకుడు మరణించ
Veena George | కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)కు ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది.
Road accident | అతివేగం ఒకే కుటుంబానికి చెందిన 8 నిండు ప్రాణాలను బలితీసుకుంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రంలోని అనంతనాగ్ (Anantnag) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చి ఓ టాటా సుమో అదుపుతప్పి లోయలో
అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి బైక్ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెనుక కూర్
Road accident | శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వైపు దూసుకొచ్చిన ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా సమీపంలో నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Mulugu | ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గల 163వ జాతీయ రహదారిపై భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు బుధవారం రాత్రి 11గం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ఒకరు మృతి చెందగా మరో