Road accident | కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై భూరెడ్డిపల్లి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంతో బస్సుకు మంట
Nizamabad | మృత్యురూపంలో వచ్చిన కారు ఢీకొట్టడంతో(Road accident) ఇద్దరు మృతి(Women killed) చెందిన విషాదకర ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లా మాక్లూర్ మండలం దాస్నగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాల వద్ద ఆదివారం చోటు �
పాత బస్తీవాసుల తీర్థయాత్ర విషాదంగా మారింది. ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మృతులు, క్షతగాత్రులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఏ ఇంట్లో చూసిన
బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవ�
లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత ద
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ (23) ప్రాణాలు కోల్పోయాడు. మహ్మద్ సోహైల్ అతని స్నేహితుడు మహ్మద్ ఖదీర్తో కలిసి జూన్ 29వ తేదీన సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపు
Road accident | తెలతెలవారుతుండగానే ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్లో పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బు�
Road accident | మెదక్(Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వెల్దుర్తిలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఆగిఉన్న కంటైనర్ను వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్ట�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�