Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బస్సులు, (Busses)ఓ డీసీఎం ఢీ కొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారుల�
Road accident | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Jangama | : జనగామ(Jangama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో(Private bus overturned) పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
Road accident | రాజేంద్రనగర్(Rajendranagar) వద్ద గల ఓఆర్ఆర్(ORR)పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైద్యుడు మృతి(Doctor died) చెందాడు. వివరాల్లోకి వెళ్తే..
Road accident | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొన్న సంఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లి ఎక్స్ రో
మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో 13 లేగ దూడలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లోని కబేల�
ముంబై యువ ఆల్రౌండర్ ముషీర్ఖాన్ తృటిలో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం తన స్వస్థలం అజంఘర్ నుంచి లక్నోకు కారులో బయల్దేరిన ముషీర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
Musheer Khan: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్కు రోడ్డు ప్రమాదం అయ్యింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఆ యాక్సిడెంట్లో అతని మెడకు గాయమైనట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ మ్యాచ్ కోసం కాన్పూర్ నుంచి లక్నోక�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మరణించారు. శనివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కం�
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కట్ట వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం నివాసి రవీందర్రెడ్డి (47) రియల్ ఎస్టేట�
Medak | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు కాలేజీ బస్సులు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ మృతి(Driver killed) చెందగా 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.