Road accident | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో(Panjagutta police station area) విషాదం చోటు చేసుకుంది. బైక్ను టెంపో వాహనం ఢీ కొట్టడంతో(Road accident,) ఓ యువతి దుర్మరణం(woman died ) చెందింది. వివరాల్లోకి వెళ్తే..
తాజ్బంజారాలో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఓ కేసుఫైల్ను నిశితంగా స్టడీ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రుద్ర కజిన్ స్నేహిల్ వచ్చాడు. అతణ్ని చూడగానే కుర్చీలోంచి లేచిన రుద్ర ఆప్యాయంగా హ�
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు(కవలలు) దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రామన్నపేట గ్రామానికి చెందిన అత్తునూరి నర్సింహా�
Road Accident | కర్ణాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గడక్ జిల్లా నరగుంద తాలూకలో ఆదివారం జరిగింది. క
కూలీలతో వెళ్తు న్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా 16 మందికి గాయాలైన ఘటన గురువారం చోటు చే సుకున్నది. స్థానికు ల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఈ తాండ్రపాడు గ్రామానిక
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwala district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో(Lorry collided )ఒకరు మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారిప�
Hyderabad | గాజుల రామారం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ సెక్యూరిటీగార్డును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు గాల్�
Road accident | ఓ స్కార్పియో అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. స్కార్పియో డ్రైవర్ మితిమీరిన వేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యేందుకు కారణమైంది. ఆరు బైకులను ధ్వంసం చేసింది.
యూపీలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పాల ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి మరణించినా.. అతని పరిస్థితి పట్టించుకోకుండా చుట్టుపక్కల వారు ఆ ట్యాంకర్లోని పాలకోసం ఎగబడ్డ అమానవీ�
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతడు కారు అద్దంలో ఇరుక్కుపోయాడు.
ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొనడంతో తల్లీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ దర్గా రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..