Road accident | శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వైపు దూసుకొచ్చిన ఓ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా సమీపంలో నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Mulugu | ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గల 163వ జాతీయ రహదారిపై భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు బుధవారం రాత్రి 11గం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ఒకరు మృతి చెందగా మరో
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం గొట్టిగంటివారిపల్లె సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.
ఖమ్మంజిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చింతకాని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల�
Road accident | కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై భూరెడ్డిపల్లి వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంతో బస్సుకు మంట
Nizamabad | మృత్యురూపంలో వచ్చిన కారు ఢీకొట్టడంతో(Road accident) ఇద్దరు మృతి(Women killed) చెందిన విషాదకర ఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లా మాక్లూర్ మండలం దాస్నగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాల వద్ద ఆదివారం చోటు �
పాత బస్తీవాసుల తీర్థయాత్ర విషాదంగా మారింది. ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. మృతులు, క్షతగాత్రులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఏ ఇంట్లో చూసిన
బర్త్డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవ�
లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత ద