AP News | పెళ్లిచూపుల కోసం ఇంటికి వెళ్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుం�
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్త
బుల్లితెర నటుడు చం దు (చంద్రకాంత్) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపూర్ కాలనీలో శుక్రవారం ఆయన తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలితీసుకున్నది. మృత్యువు భార్య, భర్తతో పాటు బాలుడు ప్రాణాలు హరించింది. శుక్రవారం మండలంలోని రం సాన్పల్లి శివారుల్లో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్సై అరుణ్కుమార్ గౌడ్ తెలిపి�
హైదరాబాద్లోని మాదాపూర్లో కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచె�
Road accident | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు(Couple injured).
Begumpet flyover | బేగంపేట ఫ్లైఓవర్పై( Begumpet flyover) కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కారుడు డివైడర్ పై(Divider ) నుంచి వెళ్లి ట్రావెల్ బస్సును ఢీ కొట్టింది.
Road accident | తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎడమ భాగం ఒక అడు
Road Accident | ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకున్నది.
విధి వెక్కిరించింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. చేతికంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానలో చేరగా, కాపాడుకునేందుకు తల్లడిల్లుతున్నది.
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జిల్లాలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ట్రాక్టర్, రెండు లారీలు వరుసగా ఢీకొన్నాయి.
AP CM Jagan | పల్నాడు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు్ ప్రమాదం(Road Accident) లో ఆరుగురు సజీవదహనం ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.