Road Accident | విజయదశమి రోజున హర్యానా (Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కైతాల్ (Kaithal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది.
Road accident | ఎదురుగా వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొనడంతో(Road accident) ఇద్దరు భవానీ మాలధారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Dist)జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ సమీపంలో
Road accident | నిర్మల్ జిల్లాలో( Nirmal Dist) విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి(Car collides) చెట్టును ఢీ కొట్టిన ఘటనలో తండ్రి,కుమారుడు మృతి(Father and son killed )చెందారు. ఈ విషాదకర సంఘటన నర్సాపూర్(బి) మండలం చాక్పెల్లి గ్రామం వద్ద చోటు చే�
Accident | తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. తిరుపూర్ (Tirupur) జిల్లాలోని మతుకళం సమీపంలో టూరిస్ట్ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
Road Accident | విహారయాత్రకు వెళ్లిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు రాజస్థాన్లో ప్రమాదం జరుగడంతో మహిళా న్యాయవాది ఒకరు మృతి చెందగా మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ - బీదర్ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
హైదరాబాద్ మీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున నందనవనం వద్ద మోటార్ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Bigg Boss Subhashree | బిగ్బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కార�
Road accident | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ లారీని ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి(Student dead) చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బస్సులు, (Busses)ఓ డీసీఎం ఢీ కొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారుల�