Road accident | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) డాంగ్ జిల్లా (Dong district) లోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5.30 గంటలకు బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లింది.
Ireland | ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్గా గుర్తించారు.
Road accident | ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం నార్సింగీ సమీపంలోని ఖానాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే �
లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది.
Road accident | ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus )ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లా బోథ్ మండలం పొచ్చర వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Leopard Died | మెదక్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై చిరుతపులి మరణించింది. నార్సింగి మండలం వల్లూరు వద్ద చిరుత మృతి చెందింది. రహదారిపై నడుచుకుంటూ వస్తున్న చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే చనిపో
వేములవాడలో (Vemulawada) లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మి వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగని లారీ.. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట
సౌదీ అరేబియాలోని పశ్చిమ ప్రాంతమైన జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. దీనిపై జెడ్డాలోని భారత కాన్సులేట్ సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు సంపూర్ణ సహకారాన్ని అందచేస�
Road accident | సౌదీ ఆరేబియా (Saudi Arabia) లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు (Indians) దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ (Jizan) నగరంలో ఈ ప్రమాదం జరిగింది.
Accident | నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. స్కూటీని ఢీకొట్టింది.
Adilabad | బైక్ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Man dies) చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad )జిల్లా తలమడుగు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది.